చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన లారీ జాతీయ రహదారిపై విధ్వంసాన్ని సృష్టించింది. ఏకంగా పది వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. సంఘటనా స్థలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/344Svjm
ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం: ఏపీ సిమెంట్ లారీ విధ్వంసం: డ్రైవర్ ఎస్కేప్
Related Posts:
దోస్తే దొంగ.. ఒకే రూములో ఉండి..! పెట్టాడుగా శఠగోపం..!!విశాఖపట్నం : కలిసివుంటే కలదు సుఖం అనేది పాత మాట అని నిరూపించాడు ఓ దోస్త్. లేటెస్ట్ వెర్షన్లో తనదైన భాష్యం చెప్పాడు. కలిసివుంటే కలదు దొంగతనం అని నిరూప… Read More
ఇస్మార్ట్ కొడుకు.. అయ్య ఫోనులో గేమ్స్ ఆడుతూ.. రాసలీలల బాగోతం బయటేశాడుగా..!బెంగళూరు : స్మార్ట్ఫోన్లు.. ఇస్మార్ట్ శంకర్ల బాగోతాలు బయటపెడుతున్నాయి. తప్పుల మీద తప్పులు చేస్తూ దొరకబోమనే ధీమాతో ఉన్న ఇస్మార్ట్ శంకర్లు స్మార్ట్ఫోన… Read More
నిరుపేద కుటుంబం వాడేది ఒక బల్బ్ , ఒక ఫ్యాన్.. కరెంట్ బిల్లు వచ్చింది మాత్రం రూ.128 కోట్లు..!హపూర్ : అధికారుల నిర్లక్ష్యమో, టెక్నాలజీ తీసుకొచ్చిన తంటానో తెలియదు కానీ .. వారి పాలిట మాత్రం శాపమైంది. కరెంట్ బిల్లు వాడినంత వస్తోంది, లేదంటే వందో, ర… Read More
ఎలుకలు.. బల్లుల పేరు చెప్పి లక్షలు తినేశారా..? ఏపీలో వెలుగుచూసిన మరో భారీ స్కాం..!?అనంతపురం : సబ్బుబిళ్ల, అగ్గిపుల్ల కాదేదీ కవితకనర్హం అన్నాడో కవి. అదే స్పూర్తిగా తీసుకున్నారేమో అనంతపురం అధికారులు... బల్లులు, ఎలుకలు అనే తేడా లేకుండా … Read More
బృహదీశ్వరాలయం .. వింతలు, విశేషాలుఅది వేయి సంవత్సరాల నాటి గుడి. అంతే కాదు భారత దేశంలోనే అతి పెద్ద శివలింగం ఉన్న గుడి. అదే తంజావూరులోని బృహదీశ్వరాలయం. అక్కడ కనిపించే ప్రతి అంశం ఓ మిస్టర… Read More
0 comments:
Post a Comment