చెన్నై: తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన లారీ జాతీయ రహదారిపై విధ్వంసాన్ని సృష్టించింది. ఏకంగా పది వాహనాలను ఢీ కొట్టింది. ఈ ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. 14 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్.. సంఘటనా స్థలం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/344Svjm
ఘోర రోడ్డు ప్రమాదం: నలుగురి దుర్మరణం: ఏపీ సిమెంట్ లారీ విధ్వంసం: డ్రైవర్ ఎస్కేప్
Related Posts:
ఆదాయపన్ను రూ.5 లక్షలు సహా బడ్జెట్పై నరేంద్ర మోడీ ఏమన్నారంటేన్యూఢిల్లీ: ఆదాయపన్ను మినహాయింపును తాము రూ.5 లక్షలకు పెంచామని ప్రధాని తెలిపారు. ఎన్నో ఏళ్లుగా వేతనజీవులు కోరుకుంటున్న దానిని తమ ప్రభుత్వం చేసి చూపిందన… Read More
కేంద్రం అన్యాయంపై ఆగ్రహం, తొలిసారి బ్లాక్ షర్ట్తో వచ్చిన చంద్రబాబు: ఢిల్లీలో ఎంపీల నిరసనవిజయవాడ: ఆంధ్రప్రదేశ్ పైన కేంద్రం తీరును నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శుక్రవారం నల్ల చొక్కా ధరించారు. ఆయన తొలిసారి నల్లచొక… Read More
ఏపీలో కాదు..కేంద్రంలో చక్రం తిప్పాలి..! అందుకోసం ఆ ఎనిమిది గెలావాలంటున్న గబ్బర్ సింగ్..!!అమరావతి/ హైదరాబాద్ : జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాజకీయాలు బాగా వంటపట్టినట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ శాసన సభలో అడుగు పెడితే చాలు… Read More
ఎన్డీయే హయాంలో ఇదేనా మంచి బడ్జెట్?.. కొన్ని ముఖ్యాంశాలుఢిల్లీ : జనరల్ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ... పార్లమెంటులో ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ ఆసక్తికరంగా మారింది. కేంద్ర ఆర్థిక శాఖ తాత్కాలిక మంత్రిగా పీయూ… Read More
ఓ పక్క సంక్షేమ పథకాలు..! మరో పక్క ప్రతిపక్షాల పై విసుర్లు..! పని మొదలు పెట్టిన బాబు..!!అమరావతి/ హైదరాబాద్ : ఏపి లో రాజకీయం నివురు గప్పిన నిప్పులా తయారయ్యింది. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా చాకచక్యంగా పావులు క… Read More
0 comments:
Post a Comment