మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల జగన్ పాలనలో ప్రగతి పడకేసిందని యనమల విమర్శించారు. సంపద సృష్టించడం ఎలాగో సీఎం జగన్ మోహన్ రెడ్డికి తెలియదని, అందుకే అభివృద్ధి పడకేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని యనమల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SU0TgM
ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి, తగ్గిన ఆదాయం, పెరిగిన రెవెన్యూ వ్యయం, 8 నెలల్లో 35 వేల కోట్ల అప్పు
Related Posts:
ఇంకా ఆగని తిరుపతి రచ్చ-ఎన్ఐఏ దర్యాప్తు కోరిన రఘురామ- సైబర్ క్రైమ్ కౌంటర్తిరుపతి ఉపఎన్నిక పోలింగ్ పూర్తయి ఆరు రోజులు గడుస్తున్నా ఇంకా దాని ప్రకంపనలు మాత్రం ఆగడం లేదు. ఉప ఎన్నిక సందర్భంగా చోటు చేసుకున్న పలు పరిణామాలపై అధికా… Read More
'కథలు' చెప్పేందుకు వెళ్లి దారుణాలు.. ఐదుగురు మహిళలపై అత్యాచారం,హత్య... జీవిత ఖైదు విధించిన కోర్టుఅతని పేరు సలాది లక్ష్మీనారాయణ... గ్రామాల్లో కనకదుర్గమ్మ కథలు చెబుతూ జీవనం సాగిస్తుంటాడు... అయితే అతనిలో కనిపించని మరో కోణం కూడా ఉంది... అమాయక మహిళలను … Read More
కోవిడ్ పై అంతా గందరగోళం: రంగంలోకి సుప్రీంకోర్టు: కేసులన్నీ అక్కడికే బదిలీ..!కరోనా మహమ్మారి విజృంభిస్తున్న వేళ ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమవుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్ర హైకోర్టులు ఇప్పటికే ఆగ్రహాన్ని వ్యక్తం చేశాయి. ఈ క్రమంలోనే … Read More
ఆక్సిజన్ కొరత: ‘దిల్లీలోని ఆరు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ అయిపోయింది.. మిగతాచోట్లా మరికొన్ని గంటలే వస్తుంది’దేశ రాజధాని దిల్లీలోని ఆరు ఆసుపత్రులలో ఆక్సిజన్ నిల్వలు పూర్తిగా అడుగంటిపోయాయి. మిగతా ఆసుపత్రుల్లోనూ ఆక్సిజన్ మరికొద్ది గంటల వరకు మాత్రమే సరిపోతుందని … Read More
కోవిడ్ ఎఫెక్ట్ : ఏపీలో బ్యాంకుల కొత్త టైమింగ్స్ ఇవే- ఇవాళ్టి నుంచి మే 15 వరకూఏపీలో నానాటికీ పెరిగిపోతున్న కోవిడ్ కేసుల ప్రభావం అన్ని రంగాలపైనా పడుతోంది. కోవిడ్ కేసుల వ్యాప్తిని తగ్గించేందుకు ఇప్పటికే పలు పట్టణాలు,, నగరాల్లో వ్… Read More
0 comments:
Post a Comment