Sunday, January 5, 2020

ఏపీలో ఆర్థిక అత్యవసర పరిస్థితి, తగ్గిన ఆదాయం, పెరిగిన రెవెన్యూ వ్యయం, 8 నెలల్లో 35 వేల కోట్ల అప్పు

మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక అత్యవసర పరిస్థితి విధించాలని డిమాండ్ చేశారు. ఎనిమిది నెలల జగన్ పాలనలో ప్రగతి పడకేసిందని యనమల విమర్శించారు. సంపద సృష్టించడం ఎలాగో సీఎం జగన్ మోహన్‌ రెడ్డికి తెలియదని, అందుకే అభివృద్ధి పడకేసిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని యనమల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SU0TgM

Related Posts:

0 comments:

Post a Comment