గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికలకు సంబంధించి ఇంకొద్ది గంటల్లో ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుండగా అనూహ్య పరిణామాం చోటుచేసుకుంది. పాతబస్తీలోని రెండు డివిజన్లలో రీపోలింగ్ చేపట్టే అవకాశాలను పరిశీలించాల్సిందిగా రాష్ట్ర హైకోర్టు గురువారం తెలంగాణ ఎన్నికల కమిషన్ కు సూచించింది. మరోవైపు, మేయర్ ఎన్నికలో కీలక భూమిక పోషించే ఎక్స్ అఫీషియో సభ్యుల ఓటు హక్కుపైనా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g3t8D2
గ్రేటర్ ఫలితాల వేళ భారీ ట్విస్ట్ -రీపోలింగ్పై హైకోర్టు సూచన -ఎక్స్ అఫీషియో ఓట్లపై నోటీసులు
Related Posts:
యూత్ ఓట్లు 18 లక్షలు : క్యూ లైన్లు లేవు..ఓటర్ల కోసం టోకెన్లు : రాష్ట్రంలో 3.69 కోట్ల ఓటర్లు..!ఏపిలో ఎన్నికల వాతావరణం వేడెక్కుతోంది. ఏపిలో మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుంది. దీని కోసం ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోం… Read More
న్యాయవ్యవస్థ విలువలకు భంగం వాటిల్లుతోంది: రాఫైల్ తీర్పుపై అరుణ్ శౌరిరాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు … Read More
మంత్రులు వర్సెస్ సిట్టింగ్ లు : ఆ ముగ్గురికి సీట్లు ఖరారు: నెల్లూరులో నువ్వా నేనా..!నెల్లూరు లో ఎవరిది పై చేయి. టిడిపి నుండి ముగ్గురు అభ్యర్దుల అధికారిక ప్రకటన. వైసిపి అభ్యర్ధులు దాదాపు ఖరారు. మరి..గెలిచేదెవరు. ఈ ముగ్గురు లో… Read More
సీబీఐ నాగేశ్వరరావు సన్నిహితుడి కంపెనీపై కోల్కతా పోలీసుల దాడులుకోల్కతా: సీబీఐ, బెంగాల్ ప్రభుత్వం మధ్య వార్ ఇంకా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. సీబీఐ మధ్యంతర మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడైన ప్ర… Read More
మోడీ గో బ్యాక్.. నల్లజెండాలతో నిరసనలు: కారులో నుంచి జెండాలను చూస్తూ వెళ్లిన ప్రధానిగువాహటి: ప్రధానమంత్రి నరేంద్రమోడీకి అసోంలో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ఎదురయ్యాయి. ప్రధాని రాకను నిరసిస్తూ విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆయనకు నల్లజె… Read More
0 comments:
Post a Comment