అమరావతి: ఆర్టీసీ బస్సులో కిలో బంగరాం దొరికిన వ్యవహారం ఇప్పుడు రాష్ట్రంలో కలకలం రేపుతోంది. ప్రకాశం జిల్లా ఒంగోలులో చెన్నై నుంచి విజయవాడకు ఆర్టీసీ బస్సులో కిలో బంగారాన్ని ఇద్దరు వ్యక్తులను డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలీజెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత విజయవాడలోని డీఆర్ఐ కార్యాలయానికి తరలించారు. జగ్గయ్యపేటకు చెందిన బంగారం వ్యాపారి శేఖర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g3t9qA
Thursday, December 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment