జీహెచ్ఎంసీ ఎన్నికల ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడయ్యాయి. దాదాపుగా అన్ని సర్వే సంస్థలు 'కారు'దే టాప్ గేర్ అని అంచనా వేశాయి. తక్కువలో తక్కువ టీఆర్ఎస్కు 68-78 స్థానాలు వస్తాయని... అత్యధికంగా 101 స్థానాల వరకు రావొచ్చునని లెక్కలు వేశాయి. ఎన్నికల ప్రచారంలో మాటల తూటాలతో చెలరేగిన బీజేపీ ఫలితాల్లో మాత్రం చతికిలపడుతున్నట్లు దాదాపుగా అన్ని సర్వే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JKFd3T
Thursday, December 3, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment