Saturday, February 9, 2019

సీబీఐ నాగేశ్వరరావు సన్నిహితుడి కంపెనీపై కోల్‌కతా పోలీసుల దాడులు

కోల్‌కతా: సీబీఐ, బెంగాల్ ప్రభుత్వం మధ్య వార్ ఇంకా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. సీబీఐ మధ్యంతర మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడైన ప్రవీణ్ అగర్వాల్‌‌కు చెందిన ఫైనాన్స్ కంపెనీపై కోల్‌కతా పోలీసులు దాడులు నిర్వహించారు. నాగేశ్వరరావుకు సన్నిహితుడు కావడంతోనే అగర్వాల్‌ కంపెనీపై దాడులు జరిగినట్లు సమాచారం. అయితే నాగేశ్వరరావు మాత్రం దాడులకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2bXAw

Related Posts:

0 comments:

Post a Comment