కోల్కతా: సీబీఐ, బెంగాల్ ప్రభుత్వం మధ్య వార్ ఇంకా కొనసాగుతున్నట్లుగా కనిపిస్తోంది. సీబీఐ మధ్యంతర మాజీ డైరెక్టర్ నాగేశ్వరరావుకు అత్యంత సన్నిహితుడైన ప్రవీణ్ అగర్వాల్కు చెందిన ఫైనాన్స్ కంపెనీపై కోల్కతా పోలీసులు దాడులు నిర్వహించారు. నాగేశ్వరరావుకు సన్నిహితుడు కావడంతోనే అగర్వాల్ కంపెనీపై దాడులు జరిగినట్లు సమాచారం. అయితే నాగేశ్వరరావు మాత్రం దాడులకు ఆయనకు ఎలాంటి సంబంధం లేదని
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2bXAw
సీబీఐ నాగేశ్వరరావు సన్నిహితుడి కంపెనీపై కోల్కతా పోలీసుల దాడులు
Related Posts:
ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ ... ఇతర రాష్ట్రాలలోనూ ఆరోగ్య శ్రీ సేవలు విస్తరించనున్న ఏపీ సర్కార్ఏపీ ప్రజలకు జగన్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నవంబర్ 1 నుండి హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి ప్రధాన నగరాల్లో 150 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులలో తమ … Read More
ఇండోనేషియా, జావాలో భారీ భూకంపం,రిక్టర్ స్కేలుపై తీవ్రత 6.1గా నమోదుఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఒక గంట వ్యవధిలోనే రెండు భూకంపాలు సంభవించాయి. తొలిసారిగా భూమి కంపించడంతో దాని తీవ్రత రిక్టర్ స్కేల్పై 6.1గా నమోద… Read More
పీఎఫ్ వడ్డీ ఖాతాలో ఇంకా జమకాలేదా..అయితే ఎప్పుడవుతుందో తెలుసుకోండిముంబై: ప్రావిడెంట్ ఫండ్.. ఒక ఉద్యోగి నెల జీతంలో ఆయా సంస్థలు కొంత మొత్తాన్ని పట్టుకుని ఆ తర్వాత ఉద్యోగి అవసరమైన సమయంలో ఆ డబ్బులను వినియోగించుకోవచ్చు. ప… Read More
గవర్నర్ కోర్టులో కోడెల మృతి వివాదం.. చంద్రబాబు సరికొత్త వ్యూహం.. టార్గెట్ ఎవరంటేఏపీ మాజీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కోడెల మృతితో పాటు, టిడిపి నేతలపై పెడుతున్న అక్రమ కేసులు గురించి ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచంద… Read More
తీహార్ జైలులోనే చిదంబరం: వచ్చేనెల 3 వరకూ కస్టడీ పొడిగింపు: బెయిల్ కు నో!న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, కేంద్ర, ఆర్థిక, హోం శాఖల మాజీమంత్రి పీ చిదంబరానికి గురువారం మరోసారి ఎదురు దెబ్బ తగిలింది. ఐఎన్ఎక్స్ మీడి… Read More
0 comments:
Post a Comment