Saturday, February 9, 2019

న్యాయవ్యవస్థ విలువలకు భంగం వాటిల్లుతోంది: రాఫైల్ తీర్పుపై అరుణ్ శౌరి

రాఫెల్ యుద్ధ విమాన కొనుగోలు అంశంలో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుపై అసంతృప్తి వ్యక్తం చేశారు కేంద్ర మాజీ మంత్రి అరుణ్ శౌరి. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు న్యాయవ్యవస్థ విలువలకు భంగం కలిగించేలా ఉందని ఆయన అన్నారు. రాఫెల్ పై పిటిషన్ వేసిన వారిలో అరుణ్ శౌరి కూడా ఉన్నారు. రాఫెల్ పై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2E2bMFm

Related Posts:

0 comments:

Post a Comment