Saturday, February 9, 2019

యూత్ ఓట్లు 18 లక్ష‌లు : క‌్యూ లైన్లు లేవు..ఓట‌ర్ల‌ కోసం టోకెన్లు : రాష్ట్రంలో 3.69 కోట్ల ఓట‌ర్లు..!

ఏపిలో ఎన్నిక‌ల వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. ఏపిలో మ‌రి కొద్ది రోజుల్లో ఎన్నిక‌ల షెడ్యూల్ విడుద‌ల కానుంది. దీని కోసం ఎన్నిక‌ల సంఘం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఏపిలో మొత్తంగా 3.69 కోట్ల ఓట‌ర్లు ఉన్న‌ట్లు ఇసి ప్ర‌క‌టించింది. ఈ సారి ఎన్నిక‌ల్లో కొత్త‌గా 18 ల‌క్ష‌ల యువ ఓట‌ర్లు ఉన్న‌ట్లు గుర్తించారు. ఇక‌, పోలింగ్ బూత్ ల‌కోసం నిరీక్షించ‌కుండా కొత్త గా టోకెన్ల‌ను ప్ర‌వేశ పెడుతున్నారు..

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Gv2cfU

Related Posts:

0 comments:

Post a Comment