ఆంధ్రప్రదేశ్ లో విస్తృతంగా కరోనా టెస్టులు కొనసాగిస్తున్నప్పటికీ, నమోదవుతోన్న కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతుండటం ఉపశమనం కలిగిస్తున్నది. కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో తొలి నుంచీ దూకుడు ప్రదర్శిస్తోన్న ఏపీ తాజాగా ఓ భారీ రికార్డును తన ఖాతాలో వేసుకుంది. కొత్త కేసులు, మరణాల తగ్గుదలతోపాటు డిశ్చారీలు పెరగడంతో యాక్టివ్ కేసులు అదుపులోకి వచ్చాయి. వివరాల్లోకి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JNXcHo
ఏపీలో కరోనా విలయం: భారీ రికార్డు -టీపీఎంలో దేశంలోనే టాప్ -కొత్తగా 520 కేసులు, 2మరణాలు
Related Posts:
బొమ్మ తుపాకీతో బెదిరించి అత్యాచార యత్నం.. కామాంధుడి నాలుక కొరికి తప్పించుకున్న మోడల్..జైపూర్ : బొమ్మతుపాకీతో బెదిరించి ఓ యువతిపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారయత్నం చేశారు. అయితే ఆమె సమయస్పూర్తితో వ్యవహరించడంతో గండం నుంచి గట్టెక్కింది. దుండగ… Read More
హింస, విధ్వంసం.. మనుగడ కోసం నీచ రాజకీయాలు.. చంద్రబాబుపై విజయసాయి సెటైర్లు..!అమరావతి : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ వర్సెస్ వైసీపీ చందంగా రాజకీయాలు వేడెక్కుతున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైసీపీ నేతల దూక… Read More
మా బాలా మావయ్య చాలా మంచోడు: తండ్రి శవాన్ని పెట్టుబడిగా పెట్టి ఎదిగింది మీరే! లోకేష్అమరావతి: తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి నారా లోకేష్.. మరోసారి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై విరుచుకు పడ్డారు… Read More
దారుణం : హిందీలో మాట్లాడాడని రక్తమొచ్చేలా కొట్టారుబెంగళూరు : బెంగళూరులో కొందరు వ్యక్తులు రెచ్చిపోయారు. హిందీలో మాట్లాడాడన్న కారణంతో ముగ్గురు వ్యక్తుల్ని చావ చితకబాదారు. తమ రాష్ట్రంలో ఉంటూ తమ భాష మాట్ల… Read More
ఆర్టికల్ 35ఏను ముట్టుకుంటే కాలి బుడిదై పోతారు... కేంద్రాన్ని హెచ్చరించిన మహబుబా ముఫ్తిఆర్టికల్ 35ఏ ముట్టుకుంటే కేంద్రం కాలి బుడిదవడం ఖాయమని జమ్ము ,కశ్మీర్ మాజీముఖ్యమంత్రి పీడిఎఫ్ అధినేత మహబుబా ముఫ్తి హెచ్చరించారు. కాగా ఈ ప్రక్రియను చేపట… Read More
0 comments:
Post a Comment