వరంగల్ రూరల్ జిల్లా గొర్రెకుంట ఇండస్ట్రియల్ ఏరియాలో 9 మంది హత్యకు గురైన విషయం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే . తొమ్మిది మందిని సజీవంగా బావిలో పడవేసి హత్యచేసిన కేసు నిందితుడు సంజయ్ కుమార్ కు మరో కేసులో జీవిత ఖైదు ను ఖరారు చేసింది కోర్టు. ఇప్పటికే వరంగల్ గొర్రెకుంట లో తొమ్మిదిమందిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JNXmyu
Friday, December 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment