షార్జా: విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు హైఓల్టేజ్ షాక్ ఇచ్చిన మ్యాచ్ చుట్టూ మరో వివాదం కమ్ముకుంది. సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన ఈ మ్యాచ్లో అంపైరింగ్ తప్పిదాలు ఉన్నాయంటూ బెంగళూరు టీమ్ కేప్టెన్ విరాట్ కోహ్లీ అసహనాన్ని, ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన సమయంలోనే.. మరో కాంట్రవర్సీ చెలరేగింది. అది కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/321zYmU
Sunday, November 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment