Friday, December 11, 2020

నేరగాళ్ళ రాష్ట్రంగా ఏపీ .. వైసీపీ ఫాసిస్టు మూకలు రెచ్చిపోతున్నాయని చంద్రబాబు ఫైర్

చిత్తూరు జిల్లా కురబలకోట మండలం అంగళ్లు వద్ద టిడిపి నేతలపై వైసీపీ నేతల దాడికి తెగబడ్డారు అని మండిపడిన చంద్రబాబు వైసిపి దాడిని తీవ్రంగా ఖండించారు. టిడిపి నేతలను గాయపరచడం వారి వాహనాలను ధ్వంసం చేయడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసిన చంద్రబాబు బీ.కొత్తకోట లో మరణించిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను పరామర్శించడం కోసం వెళుతున్న నాయకులపై

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gJCowz

Related Posts:

0 comments:

Post a Comment