దుబాయ్: యూఏఈలో జరుగుతున్న ఐపీఎల్ 2020లో తమ జట్టు ఒడుదొడుకులు ఎదుర్కొంటూ ముందుకు సాగిందని రాజస్థాన్ రాయల్స్ సారథి స్టీవ్ స్మిత్ అన్నాడు. మా ప్లేఆఫ్ ఆశలు ఇంకా సజీవంగా ఉన్నాయని, మేమింకా చేయాల్సింది చాలావుందన్నాడు. ఐపీఎల్ 13వ సీజన్ చివరి అంకానికి చేరుకుంది. లీగ్ దశలో అన్ని జట్లు 13 మ్యాచ్లు ఆడేశాయి. ఇక అందరికీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JqjEWp
Sunday, November 1, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment