అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో 63,821 కరోనా పరీక్షలు నిర్వహించగా.. 534 మందికి కరోనా సోకినట్లు తేలింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8,77,348కి చేరింది. ఈ మేరకు వివరాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ గురువారం సాయంత్రం వెల్లడించింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WovCD5
ఏపీలో 500కుపైగా కరోనా కేసులు: చిత్తూరులో అత్యధికం, కర్నూలులో అత్యల్పం
Related Posts:
దేశమే ఫస్ట్ భేష్ : అద్వానీ అభిప్రాయంతో ఏకీభవించిన మోదీన్యూఢిల్లీ : ఎల్కే అద్వానీ బ్లాగులో రాసుకొన్న దేశం ఫస్ట్ తర్వాతే పార్టీ అనే నినాదాన్ని ప్రధాని మోదీ కొనియాడారు. చివరన సొంత ప్రయోజనాలు అని చెప్పి దేశం … Read More
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక ఆదేశాలు ఇచ్చిన కోర్టు. ఈ నాలుగు రోజుల్లో ఏమైనా తేలుతుందా ?కడప : వైఎస్ వివేకా హత్య కేసు విచారణ కీలక దశకు చేరుకుంది. హత్య తర్వాత సాక్ష్యాలను తారుమారు చేసిన ఎర్ర గంగిరెడ్డి, పీఏ కృష్ణారెడ్డి, ప్రకాశ్ను పోలీసు క… Read More
హైదరాబాద్ లో పట్టుపడ్డ మరో మూడు కోట్లు .. వీటికి కూడా ఏపీతో సంబందం ఉందా ?హైదరాబాద్ : ఎన్నికల వేళ భారీగా నగదు పట్టుబడుతోంది. నిన్న రూ.2 కోట్లు పట్టుబడిన సంగతి మరవకముందే మరో 3 కోట్ల నగదు తనిఖీల్లో దొరికింది. ఈ నగదు కూడా ఏపీలో… Read More
వంగవీటి రాధాకు షాక్: అడ్డుకున్న కాపు యువత..నిలదీత : టిడిపి లో ఎలా చేరుతావు..!వంగవీటి రాధాకు ఊహించని పరిణామం ఎదురైంది. వైసిపి ని వీడి టిడిపిలో చేరి మద్దతుగా ప్రచారం చేస్తున్న రాధా ను కొంత మంది యువత నిలదీసారు. టిడిపిలో ఎల… Read More
షాకింగ్ ...లక్ష్మీ పార్వతి పై లైంగిక వేధింపుల కేసుఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఊహించని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వైసీపీ నాయకురాలు లక్ష్మీ పార్వతి చంద్రబాబు , లోకేష్ లను టార్గెట్ చేసి ప్రచారం … Read More
0 comments:
Post a Comment