కడప: జిల్లాలోని సిద్ధవటంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఏడుగురు యువకులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. దీంతో గజ ఈతగాళ్లతో వారి కోసం గాలింపు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సిద్ధవటంలో దిగువపేటకు చెందిన వెంకటశివ తండ్రి చంద్రశేఖర్ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన వెంకట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KcRLBS
పెను విషాదం: స్నానానికి వెళ్లి పెన్నా నదిలో ఇద్దరు మృతి, మరో ఐదుగురు గల్లంతు
Related Posts:
ఐపీఎల్: కొత్త రూల్స్ కెప్టెన్ కాళ్లకు బంధాలా... బ్యాట్స్మన్లకు పరుగుల పంటేనా?రోబోలు క్రికెట్ ఆడుతుంటే ఎంత కృత్రిమంగా ఉంటుంది ? రాబోయే ఐపీఎల్ సీజన్లో ఆటగాళ్ల స్థానంలో యంత్రాలు ఉంటే ఎలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి ? ఏప్రిల్ 9… Read More
వైఎస్ జగన్, వైసీపీ ఎంపీలపై నారా లోకేష్ చెప్పిన పిల్లుల కథ: మోడీని చూస్తే టేబుల్ కిందికినెల్లూరు: పోలింగ్ గడువు సమీపిస్తోన్న కొద్దీ తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచార వేడి పతాక స్థాయికి చేరుకుంటోంది. అన్ని ప్రధాన పార్టీలు ఈ ఎన్నికను ప్రతిష్… Read More
జగన్ సర్కార్కు కేంద్రం భారీ ఝలక్- ఇష్టారాజ్యం అప్పులకు చెక్- కొత్త పరిమితులివేఏపీలో రెండేళ్ల క్రితం అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కారు నవరత్నాల పేరిట తీసుకొచ్చిన భారీ సంక్షేమ పథకాల అమలు కోసం రాష్ట్ర ఖజానా సహకరించే పరిస్ధితి లేదు.… Read More
విశాఖ పెను విషాదం: ఎల్జీ పాలిమర్స్ ఉత్పత్తుల అమ్మకానికి ఓకే -కలెక్టర్ ఖాతాలో డబ్బు -తగ్గని జగన్ సర్కార్ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అతిపెద్ద దుర్ఘటనల్లో ఒకటిగా భావించే విశాఖపట్నం గ్యాస్ లీకేజీ విషాదానికి సంబంధించి మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. విషవాయువు లీకై… Read More
ఒక తిరుపతి..నలుగురు పవన్ కల్యాణ్లు: ఎలాగంటారా: ఫ్యాన్స్ అయోమయంతిరుపతి: రాష్ట్రంలోని అన్ని ప్రధాన రాజకీయ పార్టీలన్నీ ప్రస్తుతం తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక మీదే దృష్టి పెట్టాయి. స్థానిక సంస్థలను పక్కన పెడితే- 2019 తర… Read More
0 comments:
Post a Comment