కడప: జిల్లాలోని సిద్ధవటంలో విషాద ఘటన చోటు చేసుకుంది. సరదాగా స్నానం చేసేందుకు వెళ్లిన ఏడుగురు యువకులు పెన్నా నదిలో గల్లంతయ్యారు. దీంతో గజ ఈతగాళ్లతో వారి కోసం గాలింపు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. సిద్ధవటంలో దిగువపేటకు చెందిన వెంకటశివ తండ్రి చంద్రశేఖర్ వర్ధంతి కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. తిరుపతిలోని కొర్లగుంటకు చెందిన వెంకట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2KcRLBS
పెను విషాదం: స్నానానికి వెళ్లి పెన్నా నదిలో ఇద్దరు మృతి, మరో ఐదుగురు గల్లంతు
Related Posts:
కత్తి కార్తీకపై చీటింగ్ కేసు: 52 ఎకరాల భూ వివాదంపై.. రూ.కోటి తీసుకున్నారని..దుబ్బాక ఉప ఎన్నికలో ప్రధాన పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. తమ పార్టీ అభ్యర్థినే గెలిపించాలని కోరుతున్నాయి. తమను గెలిపిస్తే అభివృద్ది చేస్తామని చెబుతు… Read More
సీఎంగా వైఎస్ భారతి లేదా విజయమ్మ - సారీ చెప్పకుంటే జగన్ పదవి పోవడం ఖాయం: ఎంపీ రఘురామఏపీ హైకోర్టులోని ఐదుగురు జడ్జిలు, సుప్రీంకోర్టు జడ్జి, కాబోయే సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణలపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, తెలంగాణకు… Read More
చిరాగ్పై చిందులు: సంప్రదింపులు జరపలే, ప్రకాశ్ జవదేకర్ స్పష్టీకరణబీహర్ ఎన్నికల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. ప్రచార పర్వంలో నేతలు హాట్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ రంగంలోకి దిగారు. నేరుగ… Read More
లైంగిక వేధింపులు: బాధితురాలితో రాఖీ కట్టించుకుంటే బెయిల్! హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఎంట్రీభోపాల్: మధ్యప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన వింత తీర్పుపై సుప్రీంకోర్టు దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. లైంగిక వేధింపులకు పాల్పడిన ఓ నిందితుడికి బాధితురాలితో రాఖ… Read More
త్వరలో భారతీయుల కంటే బంగ్లాదేశీయులే ధనికులవుతారా ? ప్రపంచ బ్యాంకు అంచనాలు..భారత్లో గత ఐదేళ్లలో చోటు చేసుకున్న పలు పరిణామాలు ఆర్ధికంగా కుంగదీసేలా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా నోట్ల రద్దు, జీఎస్టీ రాక, కరోనా ప్రభావం వంటి సమస్యలతో… Read More
0 comments:
Post a Comment