Thursday, December 17, 2020

రైతులకు కేంద్ర మంత్రి బహిరంగ లేఖ -నిరసనలపై ఆగ్రహం -మద్దతు ధరపై హామీ ఇస్తామన్న తోమర్

వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారంతో నిరసనలు 22వ రోజుకు చేరగా, ఉమ్మడి అజెండా ఖరారులో తకరారు తలెత్తడంతో రైతులు-కేంద్రం మధ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gY7qB1

Related Posts:

0 comments:

Post a Comment