వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు అంటూ కేంద్రంలోని మోదీ సర్కారు తీసుకొచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. గురువారంతో నిరసనలు 22వ రోజుకు చేరగా, ఉమ్మడి అజెండా ఖరారులో తకరారు తలెత్తడంతో రైతులు-కేంద్రం మధ్య చర్చలు నిలిచిపోయాయి. ప్రతిష్టంభనకు తెరదించే ప్రయత్నంగా కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ కీలక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3gY7qB1
రైతులకు కేంద్ర మంత్రి బహిరంగ లేఖ -నిరసనలపై ఆగ్రహం -మద్దతు ధరపై హామీ ఇస్తామన్న తోమర్
Related Posts:
బీహార్ అసెంబ్లీ ఎన్నికలు: అదనంగా 3 లక్షల వలస కూలీలు ఓటర్లుగా!పాట్నా: రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం 6.5 లక్షల కొత్త ఓటర్లను ఎన్రోల్ చేసింది. ఇందులో 3 లక్షల మంది వరకు కరోనా లాక్… Read More
చైనా వైరస్ వల్లే సర్వనాశనం - డ్రాగన్పై చర్యలకు ట్రంప్ డిమాండ్ - ఐరాసలో స్పీచ్ - WHOపైనా ఫైర్గడిచిన తొమ్మిది నెలలుగా ప్రపంచాన్ని పట్టిపీడిస్తోన్న కరోనా మహమ్మారి ఇప్పటికే దాదాపు 10 లక్షల మందిని బలితీసుకుంది. గ్లోబల్ గా ఇన్ఫెక్షన్ల సంఖ్య 3కోట్లు… Read More
నేపాల్కు షాక్: సరిహద్దును ఆక్రమించి 11 భవనాల నిర్మించిన చైనా, నేపాలీలకు నో ఎంట్రీ!ఖాట్మాండు: కయ్యాల మారి చైనా తన మిత్రదేశంగా ఉన్న నేపాల్ పట్ల కూడా తన వక్ర బుద్ధిని ప్రదర్శించింది. చైనా సరిహద్దుకు సమీపంగా ఉన్న నేపాల్ దేశంలోని హుమ్లా… Read More
వ్యవసాయ బిల్లులు: మరో ట్విస్ట్ - మూజువాణి ఓటు కూడా చేపట్టలేదన్న ఆజాద్ -సంతకం వద్దని రాష్ట్రపతి వినతివివాదాస్పద వ్యవసాయ బిల్లులకు సంబంధించి మరో కీలక అంశాన్ని విపక్షాలు బయటపెట్టాయి. రాజ్యసభలో ఎన్డీఏకు మెజార్టీ లేకపోయినా, విపక్షాలు డివిజన్ ఓటింగ్ కోరినా… Read More
మిల్లర్ల నుంచి చినబాబు కమీషన్ వసూల్, మద్యం షాపులను వదల్లేదు: విజయసాయి విసుర్లు...తూర్పు గోదావరి జిల్లాకు చంద్రబాబు తీరని అన్యాయం చేశారని వైఎస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ధ్వజమెత్తారు. జిల్లాకు చంద్రబాబు చేసిన నష్టాన్ని పార్ట్-3లో … Read More
0 comments:
Post a Comment