గుంటూరు లోని జనసేన కార్యాలయం పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిళ్లతో అర్దరాత్రి జనసేన కార్యాలయం పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో పార్టీ కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటన పై పార్టీ నేతలతో పాటుగా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కార్యాలయం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SvO10o
Tuesday, February 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment