గుంటూరు లోని జనసేన కార్యాలయం పై దాడి జరిగింది. గుర్తు తెలియని వ్యక్తులు బీరు బాటిళ్లతో అర్దరాత్రి జనసేన కార్యాలయం పై దాడికి తెగబడ్డారు. ఈ ఘటనతో పార్టీ కార్యాలయ సిబ్బంది వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసారు. ఈ ఘటన పై పార్టీ నేతలతో పాటుగా కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు కార్యాలయం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2SvO10o
జనసేన కార్యాలయం పై దాడి : ఆర్దరాత్రి బీరు బాటిళ్లతో : ఘటన పై జనసైనికుల ఆగ్రహం..!
Related Posts:
మానసిక ఒత్తిడితో భారత్లో ఏటా ఎంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే..?అక్టోబర్ 10వ తేదీన వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ మెంటల్ హెల్త్ సంస్థ ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవంగా పాటిస్తోంది. 1992 నుంచి ఇలా పాటించడం జరుగుతోంది. ప్రతి ఏట… Read More
జైల్లో రవిప్రకాశ్ను కలిసిన ఎంపీ రేవంత్రెడ్డిచంచల్గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న టీవీ9 మాజీ సీఈవో రవిప్రకాశ్ను కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్రెడ్డి కలిశారు. అరెస్ట్కు సంబంధించిన అంశాలపై రవిప్రక… Read More
ఉద్యోగాల్లేవు, ఆర్థిక వ్యవస్థ కుదేలు: అన్నిటికీ ఒకే కారణం అది ఇదే..!2016లో కేంద్ర ప్రభుత్వం రద్దు చేసిన పెద్ద నోట్ల కారణంగానే ఈ రోజు భారత్లో ఇటు పరిశ్రమలు అటు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని హార్వర్డ్ యూనివర్శిటీకి చెంద… Read More
ఒక్కసారిగా కుప్పకూలిన వంతెన: నదిలో పడిన వాహనాలు(వీడియోస్)గాంధీనగర్: గుజరాత్లోని జూనాగఢ్లోని మలంక గ్రామంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అందరూ చూస్తుండగానే ఓ నదిపై ఉన్న వంతెన కుప్పకూలింది. దీంతో ఆ వంతెనపై ప్ర… Read More
అడకత్తెరలో సీపీఐ .. టీఆర్ఎస్ కు హుజూర్ నగర్ లో సపోర్ట్ , ఆర్టీసీ కార్మికుల కోసం ఫైట్తెలంగాణా రాష్ట్రంలో సీపీఐ తాజా పరిణామాల నేపధ్యంలో అడకత్తెరలో పోకచెక్కలా నలిగిపోతుంది. హుజూర్ నగర్ ఎన్నికల్లో అధికార పార్టీకి తమ మద్దతు ప్రకటించిన సీపీ… Read More
0 comments:
Post a Comment