బెంగళూరు: లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ కర్ణాటకలోని హుబ్బళికి రానున్నారు. కర్ణాటకలో హుబ్బళి బహిరంగ సభతో ప్రధాని నరేంద్ర మోడీ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడుతున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చెయ్యాలని బీజేపీ నాయకులు నిర్ణయించారు. కర్ణాటకలో లోక్ సభ ఎన్నికల ప్రచారం ఫిబ్రవరి 10వ తేదీ
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2GoZ05o
Tuesday, February 5, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment