మిర్యాలగూడ లో జరిగిన ఉదంతం మరిచిపోకముందే ప్రకాశం జిల్లాలో మరో ఘటన చోటు చేసుకుంది. దళితుడిని ప్రేమించిందన్న కోపంతో కన్నకూతుర్నే గొంతు పిసికి చంపేశాడో కసాయి తండ్రి. ఆపై అనారోగ్యంతో మృతిచెందింద ని నమ్మించే ప్రయత్నం చేశాడు. పోలీసులు రంగంలోకి దిగడంతో తానే హత్య చేశానని అంగీకరించాడు. దళితుడిని ప్రేమించిందని..ప్రకాశం జిల్లా తాళ్లూరు మండలం కొత్తపాలెంలో గ్రామానికి
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2Sq4Ytk
కన్న కూతుర్ని కడతేర్చాడు : దళితుడిని ప్రేమించందని..పీక పిసికి చంపేశాడు..!
Related Posts:
మీడియా ప్రతినిధి కాదా అని ఇంటికి రానిస్తే .. ఆయన భార్యకే లైన్ వేసి.. కాపురం కూల్చేశాడు ?గుంటూరు : మీడియా ప్రతినిధి అని ఆ పోలీసు అధికారి చనువిచ్చాడు. ఇంటికి తీసుకెళ్లాడు. అంతేకాదు తనకు ఓ అపార్ట్ మెంట్ కొనుగోలు విషయంలో సహరించడంతో వారి మధ్య … Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: ఒంగోలు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలు లో కొత్తపట్నం మండలం పూర్తిగా చేరింది. ఆంధ్రరాష్ట్ర ముఖ్యమ… Read More
పవన్ కు మెగా హీరో షాక్..!? అయన మద్దతు ప్రకటించిదెవరికో తెలుసా..!మరో నాలుగు రోజుల్లో ఏపిలో పోలింగ్. జనసేన ఎన్నికల్లో ఏలాంటి ప్రభావం చూపిస్తుందనే ఉత్కంఠ. పవన్ కళ్యాన్ అభి మానులు..పాలిటికల్ సర్కిల్స్ వేచి… Read More
లక్ష్మీ పార్వతికి బాసటగా జీవితారాజశేఖర్.. మరీ ఇంత దిగజారుడా అంటూ ఫైర్ఓడిపోతామన్న భయంతో ఓటమి భరించలేక తెలుగుదేశం పార్టీ లక్ష్మి పార్వతిపై లేనిపోని అభాండాలు వేస్తున్నదని సినిమా నటుడు..వైసీపీ నేత రాజశేఖర్ మండిపడుతున్నారు .… Read More
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు 2019: సంతనూతలపాడు నియోజకవర్గం గురించి తెలుసుకోండి2009 అసెంబ్లీ నియోకవర్గాల పునర్విభజనలో భాగంగా నాగులుప్పలపాడు, మద్దిపాడు, చీమకుర్తి మండలాలు సంతనూత ల పాడు అసెంబ్లీ నియోజకవర్గంలో చేరాయి.… Read More
0 comments:
Post a Comment