ఆచార సాంప్రదాయాల పేరుతో కొన్నిచోట్ల ఇప్పటికీ మూఢనమ్మకాలు చలామణిలో ఉన్నాయి.తాజాగా మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వర్షాలు కురవాలని ఆరుగురు బాలికలను నగ్నంగా మార్చి... వారితో ఇంటింటికి భిక్షాటన చేయించారు.జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానిక కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దామోహ్ జిల్లాలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tjxHji
Monday, September 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment