ఆచార సాంప్రదాయాల పేరుతో కొన్నిచోట్ల ఇప్పటికీ మూఢనమ్మకాలు చలామణిలో ఉన్నాయి.తాజాగా మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వర్షాలు కురవాలని ఆరుగురు బాలికలను నగ్నంగా మార్చి... వారితో ఇంటింటికి భిక్షాటన చేయించారు.జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానిక కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దామోహ్ జిల్లాలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tjxHji
ఆరుగురు బాలికలతో నగ్నంగా భిక్షాటన... ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని...
Related Posts:
పవన్ కళ్యాణ్ను మళ్లీ సినిమాల్లోకి లాగేందుకు రాజకీయ శక్తులు ప్రయత్నిస్తున్నాయా? ఎందుకు, ఎలా?అమరావతి: 2019 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగకుండా ఉండేందుకు కొన్ని రాజకీయ శక్తులు ప్రయత్నాలు చేశాయా? అందుక… Read More
కోట్ల చేరికపై బుట్టా రేణుక ఏమన్నారంటే, వైసీపీ నుంచి వచ్చిన ఆమెకు ఏమి ఆఫర్ చేస్తారు?కర్నూలు: కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి తెలుగుదేశం పార్టీలో చేరనున్న నేపథ్యంలో కర్నూలు ఎంపీ బుట్టా రేణుక ఇరుకున పడ్డారు. కోట్ల టీడీపీలో… Read More
ఫోన్ చేసి అడిగి... జనసేనలో చేరిన ఇద్దరు ఎమ్మెల్యేల రాజీనామాలు ఆమోదంఅమరావతి: ఇటీవల జనసేన పార్టీలో చేరిన మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు, ఆకుల సత్యనారాయణల రాజీనామాలను నవ్యాంధ్ర ప్రదేశ్ సభాపతి కోడెల శివప్రసాద రావు మంగళవారం… Read More
జార్జి ఫెర్నాండేజ్ మృతి: కన్నీరు ఆపుకోలేకపోయారు, విలేకరుల ముందే నితీష్ కంటతడిన్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి జార్జి ఫెర్నాండేజ్ మృతిపై మంగళవారం మీడియాతో మాట్లాడుతూ... బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కంటతడి పెట్టారు. మాజీ రక్షణ … Read More
బైసన్ పోలో గ్రౌండ్లో కొత్త సచివాలయానికి పచ్చజెండాహైదరాబాద్: భాగ్యనగరంలోని బైసన్ పోలో గ్రౌండ్లో తెలంగాణ నూతన సచివాలయానికి మార్గం సుగమం అయింది. హైకోర్టు దీనికి పచ్చ జెండా ఊపింది. దీంతో ఇప్పుడు ఇది కేం… Read More
0 comments:
Post a Comment