ఆచార సాంప్రదాయాల పేరుతో కొన్నిచోట్ల ఇప్పటికీ మూఢనమ్మకాలు చలామణిలో ఉన్నాయి.తాజాగా మధ్యప్రదేశ్లో ఇలాంటి ఘటనే వెలుగుచూసింది. వర్షాలు కురవాలని ఆరుగురు బాలికలను నగ్నంగా మార్చి... వారితో ఇంటింటికి భిక్షాటన చేయించారు.జాతీయ బాలల హక్కుల కమిషన్ ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానిక కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. దామోహ్ జిల్లాలోని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3tjxHji
ఆరుగురు బాలికలతో నగ్నంగా భిక్షాటన... ఇలా చేస్తే వర్షాలు కురుస్తాయని...
Related Posts:
నేపాల్లో బస్సు-ట్రక్కు ఢీ .. ఇద్దరు మృతి, 21 మందికి గాయాలుఖాట్మండ్ : అందాలను చూసి ఆనందిద్దామని వెళ్లిన ఆ పర్యాటకులను మృత్యువు కబళించింది. ట్రక్కురూపంలో వచ్చిన మృత్యువు బస్సును ఢీకొంది. దీంతో ఇద్దరు భారతీయులు … Read More
ప్రియురాలు కోసం విమానం హైజాక్ డ్రామా... జీవిత ఖైదు.. 5 కోట్ల జరిమాన విధించిన కోర్టుతన ప్రియురాలు కోసం ఫ్లైట్ హైజాక్ డ్రామా ఆడిన ఓ వ్యాపారవేత్తకు ఏన్ఐఏ కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. విమానం హైజాక్ అయిందంటూ ఫేక్ లేటర్ రాసిన వ్యక… Read More
టీడీపీలో వరుస వికెట్లు: ఈ సారి జూపూడి వంతు: త్వరలో వర్ల రామయ్యఅమరావతి: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఛైర్మన్ పదవులను దక్కించుకున్న ఆ పార్టీ నేతలందరూ ఒక్కొక్కరుగా వైదొలగుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థ… Read More
ప్రాణాలు తీసిన ప్యాకేజీ టూర్: రైల్లో ప్రమాణిస్తున్నా వదలని ఎండదెబ్బ: నలుగురి మృతిఝాన్సీ: కేరళ ఎక్స్ప్రెస్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రైల్లో ప్రయాణిస్తున్న నలుగురు వయోధిక వృద్ధులు ఎండ తీవ్రతను తట్టుకోలేక మరణించారు. మరొ… Read More
నా పూర్తి సహకారం జగన్కు ఉంటుంది: శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్అమరావతి: ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. ఆయన వ్యవసాయ రంగంలో రైతుల కోసం ప్రవేశ పెట్టిన రైతు … Read More
0 comments:
Post a Comment