ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకంపై ఏదో రకంగా చర్చ తెరపైకి వస్తూనే ఉంది. గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన పనులకు ఇప్పటివరకూ డబ్పులు చెల్లించకపోగా.. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు మాత్రం నిధులు విడుదల చేస్తూనే ఉంది. హైకోర్టు ప్రశ్నిస్తే మాత్రం కేంద్రం నుంచి నిధులు రాలేదని చెప్పి
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n5sDxW
జగన్ సర్కార్ కు కేంద్రం బిగ్ షాక్-5 నెలల్లో 20 కోట్లా- త్వరలో విచారణకు కేంద్ర బృందాలు
Related Posts:
ఇక ఏ క్షణమైనా... పరిపాలనా రాజధాని విశాఖకు తరలింపు... తేల్చేసిన మంత్రి బొత్స...మూడు రాజధానుల అంశంపై హైకోర్టు ఇంకా ఎటూ తేల్చకముందే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖకు పరిపాలనా రాజధానిని తరలించే యోచనలో ఉంది. మే 6 నాటికి విశాఖ నుంచే కార్… Read More
విజయశాంతికి భలే ఛాన్స్: సాగర్ ఉప ఎన్నిక కోసం స్టార్ క్యాంపెయినర్లు వీరే: లిస్ట్ పెద్దదేనల్లగొండ: తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి నిర్వహించనున్న ఉప ఎన్నికను భారతీయ జనతా పార్టీ ప్రిస్టేజియస్గా తీసుకుంది. దుబ్బాక, గ్రే… Read More
వైసీపీ, బీజేపీ అభ్యర్థులిద్దరూ ఒకేరోజు..ఒకేసారి: వైఎస్ జగన్ బాధ్యతలు..మంత్రుల భుజం మీదనెల్లూరు: తిరుపతి లోక్సభకు నిర్వహించనున్న ఉప ఎన్నిక పర్వంలో మరో అంకం పూర్తి కానుంది. ఈ ఉప ఎన్నిక బరిలో నిల్చున్న అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్, భారతీయ జన… Read More
ఘోర ప్రమాదం... హోటల్లోకి దూసుకెళ్లిన ట్రక్కు... 8 మంది అక్కడికక్కడే మృతి...బిహార్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రోడ్డు పక్కన హోటల్లోకి ఓ ట్రక్కు దూసుకెళ్లిన ఘటనలో 8 మంది మృతి చెందారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాద … Read More
దావూద్ ఇబ్రహీం వెంట బాలీవుడ్ ఎందుకు పరుగులు పెడుతోందిహిందీ సినిమా తెరపై అండర్ వరల్డ్ డాన్లు తరచూ కనిపిస్తుంటారు. ఈ ధోరణి 90ల నుంచి ఎక్కువగా ఉంది. మాఫియా ముఠాలు, డాన్ల కథలతో బాలీవుడ్లో అనేక సినిమాలు … Read More
0 comments:
Post a Comment