Sunday, September 5, 2021

జగన్ సర్కార్ కు కేంద్రం బిగ్ షాక్-5 నెలల్లో 20 కోట్లా- త్వరలో విచారణకు కేంద్ర బృందాలు

ఏపీలో వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీ పథకంపై ఏదో రకంగా చర్చ తెరపైకి వస్తూనే ఉంది. గతంలో టీడీపీ హయాంలో చేపట్టిన పనులకు ఇప్పటివరకూ డబ్పులు చెల్లించకపోగా.. ఇప్పుడు తమ ప్రభుత్వ హయాంలో చేపట్టిన పనులకు మాత్రం నిధులు విడుదల చేస్తూనే ఉంది. హైకోర్టు ప్రశ్నిస్తే మాత్రం కేంద్రం నుంచి నిధులు రాలేదని చెప్పి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3n5sDxW

0 comments:

Post a Comment