ఎంఐఎం నేత రెచ్చిపోయాడు. ఏకంగా తుపాకీతో కాల్పులు జరిపాడు. దీంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఆదిలాబాద్ జిల్లా తాటిగూడలో జరిగిన కాల్పుల ఘటన కలకలం రేపింది. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పారూఖ్ రివాల్వర్తో బెంబేలెత్తించాడు. కాల్పుల్లో ముగ్గురు తీవ్రంగా పడ్డారు. క్షతగాత్రులను రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2J0oVE8
కాల్పుల మోత: తుపాకీతో రెచ్చిపోయిన ఎంఐఎం నేత, ఒకరి పరిస్థితి విషమం..
Related Posts:
అభద్రతలో యూపీ ప్రభుత్వం.. అందుకే ప్రియాంకను అరెస్ట్ చేశారన్న రాహుల్కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీని యూపీ పోలీసులు అడ్డుకోవడంపై ఆమె సోదరుడు రాహుల్ గాంధీ తీవ్రంగా స్పందించారు. యోగి ప్రభుత్వంలో అభద్రతాభావం పెరిగ… Read More
ప్లాస్టిక్ ఇస్తే ఒక పూట భోజనం పెడతాం... ఎక్కడో తెలుసా...?రాజస్థాన్లో క్లీన్ అండ్ గ్రీన్గా మార్చేందుకు రాజస్థాన్లోని అంబికాపూర్ నగర పాలక సంస్థ వినుత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా ప్లాస్టిక్ రహ… Read More
ఛీ..ఛీ.. వీడు మొగుడేనా: సీసీ కెమెరాలు ఎక్కడ ఫిక్స్ చేశాడంటే...!ఒకప్పుడు ఎక్కడైనా ఏదైనా నేరం జరిగితే నిందితులను గుర్తించి పట్టుకోవడం చాలా కష్టమయ్యేది. సాంకేతికత పెరిగిన తర్వాత ఎక్కడ ఎలాంటి నేరాలు జరిగినా... ఇట్టే ప… Read More
కబళించిన మృత్యువు.. రోడ్డు ప్రమాదంలో బాల నటుడి మృతిరాయ్పూర్ : రోడ్డు ప్రమాదంలో బాలనటుడు శివ్లేఖ్ సింగ్ (14) మృతిచెందారు. తల్లిదండ్రులతో కారులో వెళ్తుండగా మృత్యువు కబళించింది. అతని తల్లిదండ్రులు, మరొక… Read More
పలు రాష్ట్రాలను ముంచెత్తుతున్న వరదలు.. 100దాటిన మృతులుభారీ వర్షాలకు ఈశాన్య రాష్ట్రాలు అతలాకుతలం అవుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలకు జన జీవనం పూర్తిగా స్తంభించింది. వరదల కారణంగా జనం తీవ్ర అవస్థలు ప… Read More
0 comments:
Post a Comment