మహారాష్ట్రలోని పుణేలో దారుణం జరిగింది. 14 ఏళ్ల ఓ బాలికపై ఎనిమిది మంది గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. ఇంట్లో నుంచి పారిపోయిన వచ్చిన ఆ బాలికను నిందితులు కిడ్నాప్ చేసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వన్వాడి పోలీస్ స్టేషన్ సీనియర్ ఇన్స్పెక్టర్ దీపక్ వెల్లడించిన వివరాల ప్రకారం... ఆ బాలిక ఆగస్టు 31న ఇంటి నుంచి పారిపోయింది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WRxRCV
పుణేలో 14 ఏళ్ల బాలికపై 8 మంది గ్యాంగ్ రేప్... నిందితుల్లో ఆరుగురు ఆటో డ్రైవర్లు,ఇద్దరు రైల్వే ఉద్యోగులు...
Related Posts:
అగ్నికి ఆజ్యం పోసిన నివేదిక: సంతోషకరమైన దేశాల్లో భారత్ పాకిస్తాన్ ర్యాంకులు ఇలా ఉన్నాయిఐక్యరాజ్యసమితి: అసలే రెండు దాయాది దేశాలైన భారత్ పాకిస్తాన్ల మధ్య ఉద్రిక్తత వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి విడుదల చేసిన ఓ నివేదిక అగ్నికి ఆ… Read More
పబ్జీ ఎఫెక్ట్ .. టాప్ స్టూడెంట్ పరీక్షల్లో ఫెయిల్పబ్జీ గేమ్ .. ఒక టాప్ స్టూడెంట్ ను ఫెయిల్ అయ్యేలా చేసింది. పబ్జీ ఆట ఆడడం వల్ల యువత మానసిక స్థితిలో మార్పు వస్తుందని, దానికి యువత అడిక్ట్ అవుతున్నారని … Read More
సేవ్ వాటర్ .. సేఫ్ హోలీ .. పొడి రంగుల కేళి .. నీటిని కాపాడే హోలీ ఆడండిహోలీ... ప్రతి ఒక్కరు సంతోషంగా జరుపుకునే రంగుల పండుగ. అంతేకాదు వసంత కాలంలో జరుపుకునే వసంతోత్సవం. అలాంటి పండుగ నీటి దుర్వినియోగానికి కారణమవుతుంది. అసలే … Read More
హోలీ కారాదు విషాద కేళి .. రసాయన రంగులతో కళ్ళు జాగ్రత్తహోలీ వచ్చిందంటే చాలు ప్రతి ఒక్కరిలో ఉత్సాహం ఉరకలేస్తుంది. రంగుల పండుగను ఆనందంగా జరుపుకోవాలని ఉబలాటపడతారు. అయితే అలాంటి హోలీ వేళ జాగ్రత్తలు కూడా అవసరమన… Read More
టీడీపీలో భంగపాటు..జనసేనలో టికెట్ః జాబితాలో టీటీడీ మాజీ ఛైర్మన్కు చోటుః ఎస్పీవై రెడ్డి కూడాఅమరావతిః జనసేన పార్టీలో అయిదు జాబితా విడుదలైంది. బుధవారం రాత్రి పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఈ జాబితాను విడుదల చేశారు. నాలుగు లోక్ సభ, 16 … Read More
0 comments:
Post a Comment