వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రోజురోజుకు అరాచకాలు మితిమీరిపోతున్నాయంటూ జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని రెజిమెంట్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో రోడ్డు పక్కన విక్రయిస్తున్న గణేశ్ విగ్రహాలను చెత్త తరలించే వాహనంలోకి ఎక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. అక్కడే ఉన్న ఓ అధికారితో కొంతమంది వ్యక్తులు గొడవపడటం కనిపిస్తోంది. 'అత్యంత పవిత్రంగా పూజించే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yOLqje
చెత్త వాహనాల్లో గణేశ్ విగ్రహాల తరలింపు... వైసీపీ పాలనలో మితిమీరుతున్న అరాచకాలు : జనసేన
Related Posts:
తెలంగాణలో పెరిగిన కరోనా మరణాలు: ‘18ఏళ్లు పైబడినవారికి వ్యాక్సిన్ ఇప్పుడే కాదు’హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. అయితే, గత రెండు మూడు రోజులతో పోలిస్తే బుధవారం కొత్త కరోనా కేసులు కొంతమేర తగ్గాయి. అ… Read More
భారత్ లో కరోనా : 30లక్షలకు పైగా యాక్టివ్ కేసులు, 2 లక్షలు దాటిన మరణాలు, తాజా లెక్కలు ఇవే !!భారతదేశంలో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. విపరీతంగా పెరుగుతున్న కేసులు, మరణాలతో భారతదేశంలో కరోనా కల్లోలం సృష్టిస్తుంది. గత 24గంటల్లో రికార్డ… Read More
IT Hub: కరోనా పాజిటివ్, 3 వేల మంది ఎస్కేప్, కేటుగాళ్లు ఎక్కడున్నారు ?, కొంపలు ముంచేశారు !బెంగళూరు/ చెన్నై: భారత దేశంలో కరోనా వైరస్ (COVID-19) మహమ్మారి కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కోవిడ్ సెకండ్ వేవ్ దెబ్బతో ముంబాయి, ఢిల్లీ నగరాలు కరో… Read More
Rasi Phalalu (30th April 2021) | రోజువారీ రాశి ఫలాలుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
కరోనా పోస్టులపై యోగీ సర్కార్ ఉక్కుపాదం- అడ్డుకోవాలని హైకోర్టులో పిటిషన్దేశవ్యాప్తంగా కరోనా విజృంభణ కొనసాగుతోంది. యూపీలోనూ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో రోగులకు ఆక్సిజన్, కోవిడ్ చికిత్స దొరక్క అల్లాడుతున్నారు. దీంతో యోగ… Read More
0 comments:
Post a Comment