వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రోజురోజుకు అరాచకాలు మితిమీరిపోతున్నాయంటూ జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని రెజిమెంట్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో రోడ్డు పక్కన విక్రయిస్తున్న గణేశ్ విగ్రహాలను చెత్త తరలించే వాహనంలోకి ఎక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. అక్కడే ఉన్న ఓ అధికారితో కొంతమంది వ్యక్తులు గొడవపడటం కనిపిస్తోంది. 'అత్యంత పవిత్రంగా పూజించే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yOLqje
చెత్త వాహనాల్లో గణేశ్ విగ్రహాల తరలింపు... వైసీపీ పాలనలో మితిమీరుతున్న అరాచకాలు : జనసేన
Related Posts:
కరోనా సరుకుల్నీ వదిలిపెట్టని ఏపీ రేషన్ డీలర్లు- నిత్యావసరాల దోపిడీ యథాతథం..రేషన్ డీలర్లకు సీజన్ తో సంబంధం లేదనే వాస్తవాన్ని మరోసారి వారు రుజువు చేస్తున్నారు. ప్రజా పంపిణీ వ్యవస్ద ద్వారా పేద ప్రజలకు అందాల్సిన సరుకులను పూర్తిస్… Read More
లాక్ డౌన్ అనివార్యమే కానీ మోడీ సర్కార్ కు ప్లానింగ్ లేదు : సోనియా గాంధీ చురకలుకాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ భేటీ నిర్వహించారు. కరోనా వైరస్ ప్రబలుతున్న నేపధ్యంలో ఆమె ప్రధాన మంత్రి నరేంద్ర … Read More
కరోనా ఎఫెక్ట్ : 'కేసీఆర్ తాతా కనికరించవా... ఒకేసారి అన్ని ఇబ్బందులు..'కరోనా వ్యాప్తి నియంత్రణ చర్యల్లో భాగంగా విధించిన లాక్ డౌన్ కారణంగా ప్రభుత్వ ఖజానాపై ప్రతికూల ప్రభావం పడింది. అన్ని రంగాల్లో దాదాపుగా పనులు నిలిచిపోవడం… Read More
ఇదేమీ ఏప్రిల్ ఫూల్ ప్రాంక్ కాదు .. బైక్ లు, కార్లు వాడితే సీజ్ చేసుడే అంటున్న పోలీసులుదేశంలో కరోనా వైరస్ అంతకంతకూ పెరిగిపోతుంది. అటు ప్రభుత్వాలు కరోనాకు అడ్డు కట్ట వెయ్యటానికి శాయశక్తులా పని చేస్తున్నప్పటికీ చాప కింద నీరులా కరోనా మహమ్మా… Read More
కరోనా విలయం: అమెరికాలో ఘోరం.. ఇండియాలో ఆందోళనకరం.. గ్లోబల్గా 10 లక్షల మందికి వైరస్..20వ శతాబ్దంలో స్పానిష్ ఫ్లూ ఏకంగా ఐదు కోట్ల మందిని బలితీసుకుంది. అప్పటితో పోల్చుకుంటే, వైద్య సౌకర్యాలు చాలా వరకు మెరుగుపడినప్పటికీ.. ప్రస్తుత 21వ శతాబ… Read More
0 comments:
Post a Comment