వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో రోజురోజుకు అరాచకాలు మితిమీరిపోతున్నాయంటూ జనసేన పార్టీ సోషల్ మీడియా విభాగం శతఘ్ని రెజిమెంట్ ట్విట్టర్లో ఓ వీడియోను షేర్ చేసింది. అందులో రోడ్డు పక్కన విక్రయిస్తున్న గణేశ్ విగ్రహాలను చెత్త తరలించే వాహనంలోకి ఎక్కిస్తున్నట్లు కనిపిస్తోంది. అక్కడే ఉన్న ఓ అధికారితో కొంతమంది వ్యక్తులు గొడవపడటం కనిపిస్తోంది. 'అత్యంత పవిత్రంగా పూజించే
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3yOLqje
Monday, September 6, 2021
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment