జార్ఖండ్లో దారుణం జరిగింది. 15 ఏళ్ల ఓ ఆదివాసీ బాలికపై ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. స్నేహితులతో కలిసి ఓ ఉత్సవానికి వెళ్లి తిరిగొస్తున్న క్రమంలో ఆమెపై ఈ అఘాయిత్యం జరిగింది. ఖుంతీ జిల్లాలోని కర్రా పోలీస్ స్టేషన్ పరిధిలో సోమవారం(డిసెంబర్ 1) అర్ధరాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపుతోంది. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని జార్ఖండ్ బీజేపీ ఆరోపిస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2I0sHwM
15 ఏళ్ల ఆదివాసీ బాలికపై ఐదుగురి గ్యాంగ్ రేప్... వెంటాడి పట్టుకుని అఘాయిత్యం...
Related Posts:
జ్యోతిష పరంగా నక్షత్ర వృక్షాలు: ఏ నక్ష్త్రత్రంవారు ఏ చెట్లు పెంచితే లాభం?డా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
తిరుపతిలో కరోనా కలకలం.. టీడీపీ ఎంపీకి చెందిన ఫ్యాక్టరీ ద్వారా.. డాక్టర్లు ఏం చెప్పారంటే..ప్రపంచ ప్రఖ్యాత ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల-తిరుపతిలో మళ్లీ కొవిడ్-19(కరోనా వైరస్) భయాలు వ్యాపిస్తున్నాయి. తైవాన్ నుంచి తిరుపతికి వచ్చిన ఓ వ్యక్తి.. తీ… Read More
మారుతిరావు షెడ్డులో కుళ్లిపోయిన శవం.. మిర్యాలగూడలో తీవ్ర కలకలం.. ప్రణయ్ హత్య తర్వాత మళ్లీ..దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువుహత్య కేసులో నిందితుడు, తన కూతురు అమృత భర్త ప్రణయ్ ని దారుణంగా చంపించిన టి. మారుతిరావు మళ్లీ హెడ్ లైన్లకు ఎ… Read More
అర్ధరాత్రి అస్మన్గఢ్లో పేలుడు: నలుగురికి తీవ్ర గాయాలు, ఇంట్లో విధ్వంసంహైదరాబాద్: నగరంలోని మలక్పేట అస్మన్ఘడ్లో శనివారం అర్ధరాత్రి సంభవించిన భారీ పేలుడుతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలడ… Read More
బీజేపీకి కౌంటర్: ప్రశాంత్ కిషోర్కు మమతా బెనర్జీ భారీ ఆఫర్!న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్కు పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ఆఫర్ ప్రకటించింది. ప్రశా… Read More
0 comments:
Post a Comment