ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 663 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,69,412కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7003కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,924యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37lsLje
ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు... రాష్ట్రంలో 7 వేలు దాటిన మరణాలు...
Related Posts:
కాఫీ డే సిద్దార్థ ఫ్యామిలీని ముందే హెచ్చరించిన గురూజీ, నీళ్లు కనపడుతున్నాయి, జాగ్రత్త !బెంగళూరు: కేఫ్ కాఫీ డే వ్యవస్థాపకుడు, ప్రముఖ వ్యాపారవేత్త విజి. సిద్దార్థకు ఆపద ఎదురౌతోందని కర్ణాటకలోని హరిహరపురలోని గౌరిగెద్ద అవధూత వినయ్ గురూజీ ముంద… Read More
రాజ్యసభ ఆమోదం పోందిన ట్రిపుల్ తలాక్ బిల్లు.. అనుకూలంగా 99, వ్యతిరేకంగా 84రాజ్యసభలో ఎట్టకేలకు ట్రిపుల్ తలాక్ బిల్లు పాస్ అయింది. ఇప్పటికే లోక్సభలో ప్రవేశపెట్టి పాస్ చేయించుకున్న కేంద్రం రాజ్యసభలో కూడ మెజారీటీ సభ్యుల ఓటింగ్… Read More
రాహుల్ గాంధీకి ఎన్ని కష్టాలో.. సిమ్ కార్డు కూడా ఇవ్వలేదంట.. పేరులో ఇంతుందా..!భోపాల్ : పెద్దలు పెట్టిన పేరు ఆ యువకుడికి కష్టాలు తెచ్చి పెట్టింది. అభిమానంతో తమ పిల్లోడికి పేరు పెట్టారే గానీ.. పెద్దయ్యాక అతడికి కష్టాలు వస్తాయని వ… Read More
ఏపీలో ఉద్యోగ భద్రత కోసం ఏఎన్ఎంల ఆందోళనఅమరావతి : ఏపీలో ఏఎన్ఎంల ఆందోళన ఉద్రిక్తతకు దారితీసింది. ఉద్యోగ భద్రత కల్పించాలని చేపట్టిన నిరసనను పోలీసులు అడ్డుకోవడంతో టెన్షన్ నెలకొంది. తమ డిమాండ్లు… Read More
ల్యాండ్ మాఫియా జాబితాలో ఎంపీ అజాంఖాన్ పేరు..జౌహార్ వర్శిటీలో పోలీసుల సోదాలురాంపూర్ : వివాదాస్పద ఎంపీ అజాంఖాన్కు కష్టాలు ఎదురవుతున్నాయి. రామ్పూర్లోని అజాంఖాన్కు చెందిన జౌహార్ యూనివర్శిటీ లో పోలీసులు సోదాలు నిర్వహించారు. ప్… Read More
0 comments:
Post a Comment