ఆంధ్రప్రదేశ్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గడిచిన 24గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా మరో 663 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మరో ఏడుగురు కరోనాతో మృతి చెందారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 8,69,412కి చేరింది. మొత్తం మృతుల సంఖ్య 7003కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,924యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37lsLje
ఏపీలో కొత్తగా 663 కరోనా కేసులు... రాష్ట్రంలో 7 వేలు దాటిన మరణాలు...
Related Posts:
అమెరికా షట్డౌన్కు తాత్కాలికంగా బ్రేక్ వేసిన ట్రంప్: అమెరికా చరిత్రలోనే ఇది తొలిసారిఅమెరికాలో 36 రోజులపాటు కొనసాగిన ప్రభుత్వ పాక్షిక షట్డౌన్కు తెరపడింది. ఇలా అమెరికా ప్రభుత్వం ఇన్ని రోజుల పాటు షట్డౌన్ విధించడం అమెరికా చరిత్రలోనే తొ… Read More
ఓట్ ఆన్ ఎకౌంట్ కోసం ఒత్తిడి చేయండి: ఇవియం ల పై పోరాటం : ఎంపీలకు బాబు నిర్ధేశం..!పార్లమెంట్ సమావేశాల్లో ఓటాన్ అకౌంట్ పెట్టకుండా ఫుల్ బడ్జెట్ పెట్టేలా చూస్తున్నారని..ఓటాన్ అకౌంట్ కోసం ఒత్తిడి చేయాలని ఎంపీలకు చంద్రబాబు సూచించ… Read More
తహసీల్దారా..? అడ్డ గాడిదా..? వ్రుద్ద దంపతులతో బిక్షమెత్తించిన వైనం..!!భూపాల పల్లి/ హైదరాబాద్ : వారిది క్రిష్ణా రామా అనుకుంటూ మనవళ్లతో కాలక్షేపం చేసే వయసు. ఐన వాళ్లను ,బందుబలగాన్ని చూసి త్రుప్తిగా ఆనందించాల్సిన… Read More
సర్వే సందడి: విపక్షాల నుంచి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారంటే ప్రజల ఎవరివైపు మొగ్గు చూపారంటే..?విపక్షాల నుంచి దేశ తదుపరి ప్రధానిగా ఎవరిని ఎన్నుకుంటారో అనే ఛాయిస్ భారతీయులకు ఇస్తే వారు ఎవరి వైపు మొగ్గు చూపారో తెలుసా..? సార్వత్రిక ఎన్నికలు దగ్గర ప… Read More
భారత 'రత్నం' భూపేన్ హజారికా: కవి నుంచి కంపోజర్ వరకు ఈశాన్య పుత్రుడి జీవిత ప్రస్థానంకేంద్ర ప్రభుత్వం దేశ అత్యున్నత పౌర పురస్కారం భారతరత్న ముగ్గురికి ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరిలో ఈశాన్య రాష్ట్రం అస్సోంకు చెందిన కవి, గాయకుడు భూపేన… Read More
0 comments:
Post a Comment