గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తుది ఓటింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ బుధవారం(డిసెంబర్ 2) ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో 46.68 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించింది.అత్యధికంగా కంచన్బాగ్లో 70.39 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా యూసుఫ్ గూడలో 32.99శాతం పోలింగ్ నమోదైంది. గత 20 ఏళ్లలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g0qyhb
Wednesday, December 2, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment