గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తుది ఓటింగ్ శాతాన్ని ఎన్నికల కమిషన్ బుధవారం(డిసెంబర్ 2) ప్రకటించింది. ఈసారి ఎన్నికల్లో 46.68 శాతం పోలింగ్ నమోదైనట్లు వెల్లడించింది.అత్యధికంగా కంచన్బాగ్లో 70.39 శాతం పోలింగ్ నమోదు కాగా, అత్యల్పంగా యూసుఫ్ గూడలో 32.99శాతం పోలింగ్ నమోదైంది. గత 20 ఏళ్లలో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఇదే అత్యధిక పోలింగ్ కావడం విశేషం.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3g0qyhb
గ్రేటర్ ఎన్నికలు : విమర్శలకు చెక్... తుది ఓటింగ్ శాతమెంతో తెలుసా...?
Related Posts:
అమరావతి గ్రామాల సంఖ్య కుదింపు: 29 కాదిక..: కొత్త మున్సిపాలిటీ: నగర పంచాయతీలు తెరపైకిఅమరావతి: మూడు రాజధానుల ఏర్పాటును నిరసిస్తూ రాజధాని అమరావతి ప్రాంత రైతులు ఏడాదికి పైగా తమ ఆందోళనలు, దీక్షలను కొనసాగిస్తోన్న వేళ.. రాష్ట్ర ప్రభుత్వం సంచ… Read More
బినామీ ఆస్తుల కేసు: రాబర్ట్ వాద్రా ఇంటికి ఐటీశాఖ అధికారులున్యూఢిల్లీ: కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అల్లుడు, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా ఇంటికి ఆదాయపు పన్ను శాఖ అధికారులు వెళ్లారు. బినామీ ఆస్తుల కేసులో … Read More
విదేశాల నుంచి ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ 'ఆకాశ్' క్షిపణిని ఎలా విక్రయించబోతోంది?భారత్తో స్నేహ సంబంధాలు కొనసాగించే దేశాలకు భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే ఆకాశ్ క్షిపణిని ఎగుమతి చేయడానికి కేంద్ర ప్రభుత్వం బుధవారం అనుమతులు ఇచ్చిం… Read More
‘వికీలీక్స్’ అసాంజె ఆత్మహత్య చేసుకునే అవకాశం -అందుకే అమెరికాకు అప్పగించం: బ్రిటన్ కోర్టుఅగ్రదేశాల చీకటి వ్యవహారాలు, కీలక రహస్యాలను బట్టబయలు చేసి ఆయా ప్రభుత్వాలు, నేతలు, అధికారులను ముప్పుతిప్పలు పెట్టిన ప్రముఖ జర్నలిస్టు, ‘వికీలీక్స్' సంస్… Read More
ప్రభుత్వానికి రూ. 200, పబ్లిక్కు రూ. 1000: కోవిషీల్డ్ వ్యాక్సిన్ ధర వివరాలివే: పూనావాలాన్యూఢిల్లీ: సీరమ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా(ఎస్ఐఐ) సీఈవో అదర్ పూనావాలా కరోనా వ్యాక్సిన్ ధర గురించిన కీలక ప్రకటన చేశారు. ఆక్స్ఫర్డ్ వ్యాక్సిన్ ఒక డోసు… Read More
0 comments:
Post a Comment