ప్రపంచ ప్రఖ్యాత ఆథ్యాత్మిక క్షేత్రం తిరుమల-తిరుపతిలో మళ్లీ కొవిడ్-19(కరోనా వైరస్) భయాలు వ్యాపిస్తున్నాయి. తైవాన్ నుంచి తిరుపతికి వచ్చిన ఓ వ్యక్తి.. తీవ్రమైన దగ్గు, జలుబుతో రుయా ఆస్పత్రిలో చేరాడు. 15 రోజులుగా అతనిని ఐసోలేషన్ వార్డులోనే ఉంచి చికిత్స అందిస్తోన్న డాక్టర్లు.. వైరస నిర్ధారణ కోసం శాంపిల్స్ ను పుణె ల్యాబ్ కు పంపినట్లు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ajxXE6
తిరుపతిలో కరోనా కలకలం.. టీడీపీ ఎంపీకి చెందిన ఫ్యాక్టరీ ద్వారా.. డాక్టర్లు ఏం చెప్పారంటే..
Related Posts:
రియల్ ఎస్టేట్ డెవలపర్లకూ ఊపిరి: కాంట్రాక్టర్లపైనా: డిస్కమ్లకు రూ.90 వేల కోట్ల లిక్విడిటీన్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించిన 20 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక ప్యాకేజీలో కేంద్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు కూడా ఊపిరి పోసే … Read More
వారిద్దరి కెమిస్ట్రీకి అదే నిదర్శనం..!మోదీ చెప్పగానే ఠకీమని అమలు చేసిన అమిత్ షా..!!ఢిల్లీ/హైదరాబాద్ : రాజకీయాల్లో కొంత మంది ప్రముఖులకు ప్రత్యేక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది. ఆ లాంగ్వేజ్ ను సహచర స్నేహితులు ఇట్టే అర్ధం చేసుకుంటారు. ఇక రాజకీయ… Read More
Lockdown: ప్రధాని మోదీపై దుష్ప్రచారం, మేకప్ ఎలా చేశారో చూడండి ?, చీప్ ట్రిక్స్, ఎవరో తెలిస్తే !న్యూఢిల్లీ/ బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) మహమ్మారిని కట్టడాని చెయ్యడానికి భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకున్నారని ప్రపం… Read More
తిండిలేదు.. డబ్బుల్లేవు... కువైట్ లో ఏపీ వాసుల వ్యధ- కేంద్రానికి జగన్ లేఖ...కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా కువైట్ లో ఏపీకి చెందిన వలస కార్మికులు భారీగా చిక్కుకుపోయారు. అధికారుల అంచనా ప్రకారం కువైట్ లో ఏపీకి చెందిన 2500 మంది వలస… Read More
చిరు ఉద్యోగులపై వరాలు: రూ.15 వేల లోపు జీతం ఉంటే: రూ.200 కోట్ల లోపు గ్లోబల్ టెండర్లు రద్దున్యూఢిల్లీ: దేశంలో 200 కోట్ల రూపాయల లోపు గ్లోబల్ టెండర్లను రద్దు చేయబోతున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ప్రధానమంత్రి ప… Read More
0 comments:
Post a Comment