దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువుహత్య కేసులో నిందితుడు, తన కూతురు అమృత భర్త ప్రణయ్ ని దారుణంగా చంపించిన టి. మారుతిరావు మళ్లీ హెడ్ లైన్లకు ఎక్కాడు. మిర్యాలగూడ శివారులో మారుతిరావుకు చెందిన ఓ పాడుబడ్డ షెడ్డులో మృతదేహం లభించడం స్థానికంగా తీవ్రకలకం రేపింది. దీనికి సంబంధించి మిర్యాలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి చెప్పిన వివరాలిలా ఉన్నాయి..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBFtTg
మారుతిరావు షెడ్డులో కుళ్లిపోయిన శవం.. మిర్యాలగూడలో తీవ్ర కలకలం.. ప్రణయ్ హత్య తర్వాత మళ్లీ..
Related Posts:
తూ.గో లో టీడీపీకి కీలక నేత గుడ్ బై : వరుపుల రాజా రాజీనామా : జగన్ పై ప్రశంసలు..!!తూర్పు గోదావరి జిల్లాలో కీలక నేత టీడీపీకి గుడ్ బై చెప్పారు. ప్రత్తిపాడు నియోజకవర్గ నేత వరుపుల రాజా టీడీపీకి రాజీనామా చేశారు. వెల్లడించారు. టీడీపీలో ఒక… Read More
వేటాడే సింహం గడ్డి తినదు.. ఇది పాత మాట.. ఆకలేస్తే అదీ గడ్డి తింటుంది... ఇది నయా పోకడ (వీడియో)గాంధీనగర్ : సింహం.. మృగరాజు.. జంతువులకు రారాజుగా ఉంటుంది. సింహం అంటే ఆ ఠీవి, రాజసమే వేరు. ఇక వేటాడే సింహం గడ్డి తినదు అంటారు. అదీ నిజం కూడా .. అడవీ… Read More
కసాయి కొడుకు: మద్యం కోసం తల్లిని చంపి ఆమె మెదడును వేపుడు చేశాడుఛత్తీస్గఢ్: నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లినే చంపాడు ఓ కసాయి కొడుకు. మద్యానికి బానిసై ఏకంగా తల్లినే తెగ నరికాడు. ఈ ఘటన ఛత్తీస్గడ్లోని రాయిగఢ్లో చో… Read More
మంత్రి పదవి ఎవరి భిక్ష కాదు..!! ఈటల సంచలన వ్యాఖ్యలువైద్యశాఖ మంత్రి ఈటల రాజెందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనకు ఇచ్చిన మంత్రిపదవి ఎవరి బిక్ష కాదని అన్నారు. బీసీ కోటాలో ఎప్పుడు మంత్రి పదవి ఆశించలేదని చెప్ప… Read More
యువతిపై పిడిగుద్దులు.. ఇదెక్కడి అరాచకంరా నాయనా..! (వీడియో)గుర్గావ్ : టోల్ గేట్ల దగ్గర కొందరు రెచ్చిపోతున్నారు. టోల్ ఛార్జీలు అడిగిన పాపానికి సిబ్బందిపై దాడులకు తెగబడుతున్నారు. కొన్నిచోట్ల మహిళా సిబ్బంది అని … Read More
0 comments:
Post a Comment