Sunday, March 1, 2020

మారుతిరావు షెడ్డులో కుళ్లిపోయిన శవం.. మిర్యాలగూడలో తీవ్ర కలకలం.. ప్రణయ్ హత్య తర్వాత మళ్లీ..

దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మిర్యాలగూడ పరువుహత్య కేసులో నిందితుడు, తన కూతురు అమృత భర్త ప్రణయ్‌ ని దారుణంగా చంపించిన టి. మారుతిరావు మళ్లీ హెడ్ లైన్లకు ఎక్కాడు. మిర్యాలగూడ శివారులో మారుతిరావుకు చెందిన ఓ పాడుబడ్డ షెడ్డులో మృతదేహం లభించడం స్థానికంగా తీవ్రకలకం రేపింది. దీనికి సంబంధించి మిర్యాలగూడ సీఐ శ్రీనివాస్ రెడ్డి చెప్పిన వివరాలిలా ఉన్నాయి..

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2PBFtTg

Related Posts:

0 comments:

Post a Comment