Sunday, March 1, 2020

బీజేపీకి కౌంటర్: ప్రశాంత్ కిషోర్‌కు మమతా బెనర్జీ భారీ ఆఫర్!

న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్త, జనతాదళ్ బహిష్కృత నేత ప్రశాంత్ కిషోర్‌కు పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ భారీ ఆఫర్ ప్రకటించింది. ప్రశాంత్ కిషోర్‌ను తమ పార్టీ నుంచి రాజ్యసభకు పంపిస్తున్నట్లు టీఎంసీ వర్గాలు శనివారం ప్రకటించాయి.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wd2mFz

Related Posts:

0 comments:

Post a Comment