Tuesday, November 24, 2020

Sabarimala:అయప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతాం, సీఎం ఆలోచిస్తున్నారు, కేరళ మంత్రి సురేంద్రన్ క్లారిటీ

శబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పశ్చిమ కనుమల్లోని పావన పంపా నదీ తీరాన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 5 వేల మందికి అవకాశం ఇచ్చే విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని, అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతామని కేరళ దేవస్వం శాఖా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nVDqYQ

Related Posts:

0 comments:

Post a Comment