శబరిమల/ పతనంపట్టి/ కొచ్చి: శబరిమల అయ్యప్పస్వామి భక్తులకు కేరళ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పనుంది. పశ్చిమ కనుమల్లోని పావన పంపా నదీ తీరాన శబరిగిరుల్లో కొలువైన అయ్యప్పస్వామిని దర్శించుకోవడానికి ప్రతిరోజూ 5 వేల మందికి అవకాశం ఇచ్చే విషయంలో ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని, అయ్యప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతామని కేరళ దేవస్వం శాఖా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3nVDqYQ
Sabarimala:అయప్ప భక్తులకు గుడ్ న్యూస్ చెబుతాం, సీఎం ఆలోచిస్తున్నారు, కేరళ మంత్రి సురేంద్రన్ క్లారిటీ
Related Posts:
పాకిస్తాన్లో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై తీవ్రత 5.8గా నమోదుపాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ కేంద్రంగా మంగళవారం సాయంత్రం భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 5.8గా నమోదైంది. దాదాపు 8 నుంచి 10 సెకన్ల … Read More
వైసీపీది కాలకేయ రాజ్యం: ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించింది: చంద్రబాబు ఫైర్..!ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు ప్రభుత్వం మీద విమర్శలు చేసారు. అధికార పార్టీ అక్రమాలు బయట పెడితే ప్రాణాలు పోయే పరిస్థితి దాపురించిందని చంద్రబాబు విమర్శించ… Read More
యరపతినేని అక్రమ మైనింగ్ సీబీఐకు అప్పగింత: ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం..!టీడీపీ సీనియర్ నేత..మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస రావు అక్రమ మైనింగ్ వ్యవహారం పైన సీబీఐ విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వుల… Read More
ఎయిర్పోర్టులో మామిడి పండ్లు దొంగిలించిన ఉద్యోగి... దేశ బహిష్కరణ... 5000 దిర్హామ్ల జరిమాన ..!!దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో పని చేస్తున్న ఓ భారతీయ యువకుడు వింత కేసును ఎదుర్కోన్నాడు.. దుబాయ్ ఎయిర్పోర్టులో ప్రయాణికుడి బ్యాగు నుండి రెండు మామిడి… Read More
సెంట్రల్ జైల్లో వీఐపీ సేవలు, నెలకు రూ. 8 లక్షలు, సిగరెట్ ప్యాకెట్ రూ. 15 వేలు!జైపూర్: రాజస్థాన్ లోని అజ్మర్ సెంట్రల్ జైలులో ఖైదీలు విలాసవంతమైన జీవితం (వీఐపీ సేవలు) అనుభవించడానికి నెలకు రూ. లక్షల్లో చెల్లిస్తున్నారని విచారణలో వెల… Read More
0 comments:
Post a Comment