ఏపీలో కోవిడ్ బాధితులకు భరోసా పేరుతో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులను సందర్శించేందుకు సిద్దమైన టీడీపీ నేతల్ని హౌస్ అరెస్టులు చేశారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, దెందులూరులో చింతమనేని ప్రభాకర్.. తెదేపా నేతలు గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ, రాజమహేంద్రవరంలో తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడప జిల్లా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SfKKUx
కోవిడ్ బాధితులకు టీడీపీ భరోసా-నేతల హౌస్ అరెస్టులు-చంద్రబాబు ఫైర్
Related Posts:
సింగరేణి స్టేడియంలో టోర్నడో : భయాందోళనకు గురైన స్థానికులుగోదావరిఖని : టోర్నడోలు .. అంటే భారీ సుడిగాలులు. వీటి ధాటికి ఏమైనా కొట్టుకొనిపోవాల్సిందే. ఎక్కువగా అమెరికా, విదేశాల్లో చూస్తుంటాం. కానీ మనదేశంలో టోర్నడ… Read More
గుడివాడ ఏరియా ఆస్పత్రి సిబ్బందికి తప్పని లైంగిక వేధింపులుకృష్ణా : ఆస్పత్రిలో మహిళా సిబ్బందిని తోబుట్టువులా చూసుకోవాల్సిన అతడు .. లైంగికంగా వేధిస్తున్నాడు. మహిళా సిబ్బందినే గాక .. మహిళ స్వీపర్లకు ఫోన్ చేసి తి… Read More
మంద కృష మాదిగకు పిడమర్తి రవి కౌంటర్..అంబేద్కర్ జయంతికి రానంతమాత్రాన కేసీఆర్ దళిత వ్యతిరేకి అవుతారా?ఎంఆర్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను టార్గెట్ చేశారు. రాజ్యంగ నిర్మాత అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు సీఎం కేసీఆర్ హాజర… Read More
వెల్లూరు ఎన్నిక రద్దు : సీఈసీ సిఫారసుకు రాష్ట్రపతి ఓకే, కోర్టును ఆశ్రయిస్తామన్న డీఎంకే న్యూఢిల్లీ : తమిళనాడులోని వెల్లూరు లోక్ సభ నియోజకర్గానికి రేపు జరుగాల్సిన ఎన్నిక రద్దయ్యింది. వెల్లూరులో ఎన్నిక రద్దు చేయాలని ఎన్నికల సం… Read More
ఏపీలో ఐదుచోట్ల రీ పోలింగ్ : తేదీలపై రాని క్లారిటీఅమరావతి : ఆంధ్రప్రదేశ్లో రీ పోలింగ్ నిర్వహించే స్థానాలపై స్పష్టత వచ్చింది. మొత్తంగా 5 చోట్ల రీ పోలింగ్ నిర్వహిస్తామని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. … Read More
0 comments:
Post a Comment