Sunday, May 23, 2021

కోవిడ్‌ బాధితులకు టీడీపీ భరోసా-నేతల హౌస్‌ అరెస్టులు-చంద్రబాబు ఫైర్‌

ఏపీలో కోవిడ్‌ బాధితులకు భరోసా పేరుతో టీడీపీ తలపెట్టిన కార్యక్రమాన్ని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అన్ని జిల్లాల్లో కోవిడ్ ఆస్పత్రులను సందర్శించేందుకు సిద్దమైన టీడీపీ నేతల్ని హౌస్‌ అరెస్టులు చేశారు. పాలకొల్లులో నిమ్మల రామానాయుడు, దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌.. తెదేపా నేతలు గన్ని వీరాంజనేయులు, బడేటి రాధాకృష్ణ, రాజమహేంద్రవరంలో తెదేపా నేత నల్లమిల్లి రామకృష్ణారెడ్డి, కడప జిల్లా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2SfKKUx

Related Posts:

0 comments:

Post a Comment