చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు, పుదుచ్చేరి అల్లకల్లోలంగా తయారయ్యాయి. సముద్ర తీరం పోటెత్తుతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాజధాని చెన్నై, కాంచీపురం సహా అనేక జిల్లాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నివర్ తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37auoAg
నివర్ ఎఫెక్ట్ మామూలుగా లేదుగా: పోటెత్తుతోన్న సముద్రం: తీరం దాటేటప్పుడు ప్రళయమే?
Related Posts:
గోదావరి వరదలో చిక్కుకుపోయిన ఎమ్మెల్యే... అధికారులకు చంద్రబాబు ఫోన్... తప్పిన పెను ప్రమాదం...ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లోని నదీ తీర ప్రాంతంలోని గ్రామాలు ముంపుకు గురయ్యాయి. అనేక… Read More
హెచ్సీయూలో ఆఫ్లైన్లోనే ప్రవేశ పరీక్షలు, ఆన్లైన్లో తరగతులు: వీసీహైదరాబాద్: కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా అన్ని పరీక్షలు వాయిదా పడుతూ వస్తున్న విషయం తెలిసిందే. కరోనా మహమ్మారి ప్రభావం తగ్గిన వెంటనే త్వరలోనే ప… Read More
పడక పైనే ప్రేమ వివాహం - కాళ్లు విరగొట్టి కన్యాదానం - అనంతపురం జిల్లాలో వింత పెళ్లిమిగతా అంశాలు పక్కన పెడితే, ప్రేమ విషయంలో ఎంతకైనా తెగిస్తుంది మన యువత. ప్రేమించిన అమ్మాయికి పెళ్లవుతోందనే ఆవేదనలో రచ్చకు దిగిన ఆ యువకుడు.. హింసాత్మక ఘట… Read More
రూ. 50 లక్షల కరోనా బీమా: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం, కార్మికుల హర్షంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా మహమ్మారి విజృంభిస్తున్నవేళ ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కార్మికులకు రూ. 50 లక్షల కోవిడ్ బీమా ఇ… Read More
మరో రెండు రోజులు... ఏపీకి భారీ వర్ష సూచన... మత్య్సకారులకు హెచ్చరిక...ఆంధ్రప్రదేశ్కు మరో రెండు రోజులు భారీ వర్ష సూచన ఉంది. అగస్టు 19,20,21 తేదీల్లో ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రా… Read More
0 comments:
Post a Comment