చెన్నై: బంగాళాఖాతంలో ఏర్పడిన నివార్ తుఫాన్ ధాటికి తమిళనాడు, పుదుచ్చేరి అల్లకల్లోలంగా తయారయ్యాయి. సముద్ర తీరం పోటెత్తుతోంది. భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. తీర ప్రాంతం అల్లకల్లోలంగా మారింది. రాజధాని చెన్నై, కాంచీపురం సహా అనేక జిల్లాల్లో రాత్రి నుంచి ఏకధాటిగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. రికార్డు స్థాయి వర్షపాతం నమోదైంది. నివర్ తుఫాన్ తీరానికి సమీపిస్తోన్న కొద్దీ..
from Oneindia.in - thatsTelugu https://ift.tt/37auoAg
Tuesday, November 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment