ముంబై: బ్యాంకులకు వేల కోట్ల రూపాయల మేర మోసగించి, దేశం వదిలి పారిపోయిన ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సీ.. అనుమానాస్పద స్థితిలో అదృశ్యం అయ్యారు. ఆయన కనిపించట్లేదంటూ కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఈ విషయాన్ని మేహుల్ చోక్సీ తరఫు న్యాయవాది విజయ్ అగర్వాల్ ధృవీకరించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు పెద్ద ఎత్తున గాలింపు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3vn2gVx
ఆర్థిక నేరస్తుడు మేహుల్ చోక్సి మిస్సింగ్: సముద్ర తీరంలో కనిపించిన కారు
Related Posts:
ఆ ఇద్దరు నేతలపై పవన్ అకాల ట్వీట్స్: రాజకీయాల్లో హాట్ టాపిక్గా: బీజేపీలో విలీనం చేస్తారనే ప్రచారం..?అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. భారతీయ జనతా పార్టీకి మరింత చేరువ అవుతున్నారా? తాజాగా ఆయన చేసిన ట్వీట్ల సందేశమేంటీ? అకారణంగా.. అకాల ట్వ… Read More
భారత్పై చైనా బరితెగింపు: జవాన్ల మధ్య ఘర్షణ..తోపులాట: సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత: కరోనా తగ్గగానేన్యూఢిల్లీ: కరోనా వైరస్ రూపంలో చావును సరికొత్తగా ప్రపంచానికి పరిచయం చేసిన చైనా.. తన దుందుడుకు చర్యలను కొనసాగిస్తూనే ఉంది. ప్రపంచం మొత్తాన్ని స్తంభింపజ… Read More
మళ్లీ కరోనా విజృంభణ: ఈ సారి చిత్తూరు జిల్లాపై పంజా: రెండు వేల మార్క్కు చేరువగాఅమరావతి: రాష్ట్రంలో కరోనా వైరస్ తీవ్రత మరోసారి పెరుగుదల బాట పట్టింది. కొద్దిగా గ్యాప్ తరువాత.. మరోసారి కరోనా వైరస్ విజృంభించడం ఆరంభించింది. ఫలితంగా ఇప… Read More
విశాఖ లీకేజీ: ఆ చావులు భయానకం.. 12 మంది పోస్ట్మార్టమ్ రిపోర్ట్.. ఎల్జీపై కొత్త అనుమానాలు..గాఢ నిద్రలో ఉన్నప్పుడు సడెన్గా ఎవరో గొంతు పిసికేసినట్లు.. ముఖాన్ని ప్లాస్టిక్ కవర్తో చుట్టేసి ఊపిరాడనీయకుండా చేసినట్లు.. ఎంత ప్రయత్నించినా విదిలించు… Read More
మూడోకన్ను తెరిచిన రజినీ: అధికార పార్టీపై గర్జన: మద్యం షాపులు తెరిస్తే.. జనం పాతేస్తారని వార్నింగ్చెన్నై: దక్షిణాది సూపర్ స్టార్ రజినీకాంత్ గరంగరం అయ్యారు. అధికార పార్టీపై ఒక్కసారిగా భగ్గుమన్నారు. తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. తమిళనాడులో మద్యం దుకా… Read More
0 comments:
Post a Comment