విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో సీలేరు నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుమంది గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wxrUXI
విశాఖ ఏజెన్సీలో పెను విషాదం: ఎనిమిది మంది గల్లంతు: ఒకరి మృతదేహం లభ్యం
Related Posts:
చప్పట్లతో గ్రామ సచివాలయ ఉద్యోగులు,వాలంటీర్లకు సీఎం జగన్ అభినందనలు...జగన్ సర్కార్ తమ మేనిఫెస్టో అయిన నవరత్నాలను కుల,మత,వర్గ,రాజకీయాలకు అతీతంగా అందరికీ చేరువ చేసేందుకు తీసుకొచ్చిన గ్రామ,వార్డు వాలంటీర్ల వ్యవస్థ ఏడాది కాల… Read More
చైనాలో కనీవినీ ఎరుగని దారుణం - ఒకేసారి 4వేల పెంపుడు జంతువులు బలి - తిండి, నీరు లేక..ప్రపంచమంతా వైరస్ విలయంతో విలవిల్లాడుతున్నా.. కరోనా పుట్టినిల్లయిన చైనాలో మొన్న జులైలో ‘కుక్క మాసం వేడుకలు' గొప్పగా జరిగాయి. వేలాది శునకాలు చంపి తినడంప… Read More
ఏపీలో తగ్గుతున్న కరోనా కేసులు.. భారీగా పెరిగిన రికవరీ: యాక్టివ్ కేసుల తగ్గుముఖంఅమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కొత్త కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తోంది. కరోనా పరీక్షల సంఖ్య తగ్గించకపోయినప్పటికీ.. కొత్త పాజిటివ్ కేసుల సంఖ… Read More
హత్రాస్ గ్యాంగ్ రేప్.. వాల్మీకి కుల సంఘాల సంఘీభావం... అందరూ గొంతెత్తాలన్న ప్రియాంక..ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో దళిత(వాల్మీకి) యువతి గ్యాంగ్ రేప్ ఘటనకు నిరసనగా శుక్రవారం(అక్టోబర్ 2) న్యూఢిల్లీలోని పంచకుల మార్గ్లో ఉన్న వాల్మీకి ఆలయంల… Read More
కామారెడ్డి: మైనర్ బాలికపై కానిస్టేబుల్ అత్యాచారం -కూతుళ్లను బలవంతపెట్టిన తల్లి - ఎస్పీ శ్వేత సీరియస్ఉత్తరాదిలో బాలికలు, యువతులపై చోటుచేసుకున్న హత్యాచారాలపై దేశమంతటా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్న వేళ.. తెలంగాణలోని కామారెడ్డి జిల్లాలో మరో దారుణం వెలుగులో… Read More
0 comments:
Post a Comment