విశాఖపట్నం: ఉత్తరాంధ్ర ఏజెన్సీ ప్రాంతంలో సీలేరు నదిలో విషాదకర సంఘటన చోటు చేసుకుంది. రెండు నాటు పడవలు మునిగిపోయాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఏడుమంది గల్లంతయ్యారు. మరో ముగ్గురు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులు, రాష్ట్ర ప్రకృతి వైపరీత్యాల నిర్వహణ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను చేపట్టారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wxrUXI
విశాఖ ఏజెన్సీలో పెను విషాదం: ఎనిమిది మంది గల్లంతు: ఒకరి మృతదేహం లభ్యం
Related Posts:
చైనా ఉక్కిరిబిక్కిరి - భారత్-అమెరికా దోస్తీ ఎఫెక్ట్ - శత్రుత్వ బీజాలు నాటొద్దంటూ అక్కసుప్రతిష్టాత్మక ‘బేసిక్ ఎక్స్ఛేంజ్ అండ్ కోఆపరేషన్ అగ్రిమెంట్ (బెకా)' అనుసరించాలని, ద్వైపాక్షిక, రక్షణ, వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని భా… Read More
అంకిదాస్ ఔట్ - ఫేస్బుక్-బీజేపీ ఉదంతంలో ట్విస్ట్ - పబ్లిక్ పాలసీ డైరెక్టర్ పదవికి రాజీనామాసోషల్ మీడియా దిగ్గజం ఫేస్ బుక్ సంస్థలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫేస్ బుక్ ఇండియా, దక్షిణ, మధ్య ఆసియా పబ్లిక్ పాలసీ డైరెక్టర్ అంకిదాస్ ఎట్టకేలకు తన … Read More
మోదీకి దగ్గరై ఏం సాధించారు?- ఆధార్ అడిగితే బేడీలా? -‘ట్రావెన్కోర్’ ట్యాక్సులంటూ వైసీపీ ఎంపీ ఫైర్రాజధానిగా అమరావతికి శంకుస్థాపన జరిగి ఐదేళ్లు పూర్తయిన సందర్భంగా భూములిచ్చిన స్థానిక రైతులు పెద్ద ఎత్తున దీక్షలు చేపట్టగా, మూడు రాజధానులకు అనుకూలంగా పో… Read More
‘గో కరోనా గో’ కేంద్రమంత్రి రామ్దాస్ అథవాలేకు కరోనా పాజిటివ్ముంబై: దేశంలో కరోనా మహమ్మారి బారినపడుతున్న ప్రముఖుల సంఖ్య పెరిగిపోతోంది. తాజాగా, కేంద్రమంత్రి, రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా(ఆర్పీఐ) రామ్దాస్ అథవాలే మం… Read More
పనిమనిషి కోసం ప్రకటన.. జీతం ఎంతో తెలిస్తే దిమ్మ తిరగడం ఖాయం.. ఊహకే అందని నంబర్.హెడింగ్ చదివి చాలామంది ఇది నిజమేనా అని సందేహించి ఉంటారు. కానీ ఇది వంద శాతం నిజం. బ్రిటన్ రాజకుటుంబం తమ రాజప్రసాదాల్లో ఒకటైన విండ్సర్ క్యాస్టిల్లో … Read More
0 comments:
Post a Comment