Tuesday, November 24, 2020

ఏపీపైనా నివర్‌ తుపాను ప్రభావం- భయంభయంగా నెల్లూరు- స్కూళ్లకు సెలవులు

తమిళనాడు, పుదుచ్చేరి మధ్య కేంద్రీకృతమైన నివర్‌ తుపాను ఇవాళ తీరం దాటబోతోంది. ఇప్పటికే ఆయా రాష్ట్రాలను వర్షాలు ముంచెత్తుతున్నాయి. తుపాను ప్రభావం వీటికి సమీపంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌పైనా పడుతోంది. కోస్తా తీరంలో ఇప్పటికే అలలు ఎగసిపడుతున్నాయి. దీంతో తుపాను తీరం దాటే సమయంలో ఏపీపైనా ప్రభావం ఉండొచ్చని సర్కారు అంచనా వేస్తోంది. ఈ మేరకు అధికారులను అప్రమత్తంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39a2OG5

Related Posts:

0 comments:

Post a Comment