మైసూరు: శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యకపూజలు చేసి ఆశీర్వాదం తీసుకోవడం వలనే తాను ముఖ్యమంత్రి అయ్యానని కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్నారు. భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించడం, అమ్మ అశీర్వదించడం వలనే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. మైసూరు జిల్లా టీ. నరశీపురలోని మూగూరులో వివిధ కార్యక్రమాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BVHzWT
అమ్మవారి ఆశీస్సులతో నేను ముఖ్యమంత్రి అయ్యాను, మొక్కు తీర్చుకున్నా, హెచ్.డి. కుమారస్వామి!
Related Posts:
Covaxin: ఇక నోటి ద్వారా: రెండేళ్ల చిన్నారులకూ టీకా: రూ.1500 కోట్లు కేంద్రం అడ్వాన్స్న్యూఢిల్లీ: ప్రాణాంతక కరోనా వైరస్ మహమ్మారిని నిర్మూలించదానికి ఉద్దేశించిన వ్యాక్సిన్ను కనిపెట్టిన హైదరాబాదీ టాప్ ఫార్మాసూటికల్స్ కంపెనీ భారత్ బయోటెక్… Read More
ఆర్జీవీ కుటుంబంలో విషాదం -కరోనాతో ఆయన సోదరుడు సోమశేఖర్ కన్నుమూత -తల్లికి సాయం చేసి..సినీ పరిశ్రమలో మరో మరణం చోటుచేసుకుంది. దిగ్గజ దర్శకుడు రాంగోపాల్ వర్మ కుటుంబంలో విషాదం నెలకొంది. దర్శకుడు, నిర్మాత అయిన పి. సోమశేఖర్ కరోనాతో కన్నుమూశా… Read More
కోవిడ్: తెలంగాణలో 25 లక్షల మంది సూపర్ స్ప్రెడర్లు ఉన్నారని ఆరోగ్య శాఖ అంచనా - ప్రెస్ రివ్యూతెలంగాణలో 25 లక్షల మంది కరోనా సూపర్ స్ప్రెడర్లు ఉంటారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ అంచనా వేసినట్లు ఆంధ్రజ్యోతి దిన పత్రిక వార్తా కథనం ప్రచురించింది. రాష… Read More
Cyclone Yaas: నేడు విలయరూపం -రెండు రాష్ట్రాలపై తుపాను పడగ -మోదీ ఆదేశంతో అసాధారణ సన్నద్ధతఅరేబియా సముద్రంలో తలెత్తిన తౌక్తే తుపాను విలయాన్ని మర్చిపోకముందే, బంగాళాఖాతంలో రాకాసి తుపాను అలజడిరేపుతున్నది. తూర్పు మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీ… Read More
ఎంపీ రఘురామ అడుగు బయటికి! -అనుమానాస్పద మృతి తప్పిందన్న బీజేపీ -జోగికి జగన్ మంత్రి పదవి!!దేశ ద్రోహం కేసులో అరెస్టయిన నర్సాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా, విడుదల కోసం సుదీర్ఘ నిరీక్షణ తప్పలేదు. ఆంధ్రప… Read More
0 comments:
Post a Comment