మైసూరు: శ్రీ త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ప్రత్యకపూజలు చేసి ఆశీర్వాదం తీసుకోవడం వలనే తాను ముఖ్యమంత్రి అయ్యానని కర్ణాటక సీఎం హెచ్.డి. కుమారస్వామి అన్నారు. భక్తిశ్రద్దలతో అమ్మవారిని పూజించడం, అమ్మ అశీర్వదించడం వలనే నేడు ప్రజలకు సేవ చేసే అవకాశం వచ్చిందని ముఖ్యమంత్రి కుమారస్వామి అన్నారు. మైసూరు జిల్లా టీ. నరశీపురలోని మూగూరులో వివిధ కార్యక్రమాలకు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2BVHzWT
Saturday, March 2, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment