Tuesday, November 10, 2020

బీహార్‌ ఎన్నికల కౌంటింగ్‌లో అక్రమాలు... 10 స్థానాల్లో ఉద్దేశపూర్వకంగా... తేజస్వి సంచలన ఆరోపణలు...

బీహార్‌లో హోరాహోరీగా సాగుతున్న అసెంబ్లీ ఎన్నికల పోరు చివరికి ఎవరిని విజేతగా నిలుపుతుందన్న ఉత్కంఠ సర్వత్రా నెలకొంది. గంట గంటకు ట్రెండ్ మారిపోతుండటంతో... తుది ఫలితం ఎవరికి అనుకూలంగా ఉంటుందన్న ఆసక్తి నెలకొంది. కౌంటింగ్ మొదలైన కొద్దిగంటల వరకూ హోరాహోరీగా సాగిన పోరులో మధ్యాహ్నం వరకు బీజేపీ ఆధిక్యంలోకి దూసుకొచ్చింది. అయితే సాయంత్రానికి అనూహ్యంగా మళ్లీ ఆర్జేడీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UazFlk

Related Posts:

0 comments:

Post a Comment