న్యూఢిల్లీ : సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తత నేపథ్యంలో మరో పన్నాగానికి పాకిస్థాన్ పాల్పడే అవకాశం ఉందని భారత నిఘావర్గాలు హెచ్చరించాయి. పాక్ చెరలో ఉన్న అభినందన్ ను విడిపించేందకు అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి తీసుకురావడం .. పాక్ ను ఏకాకి చేయడంతో ఆ దేశం అంతర్గతంగా రగులుతున్నట్టు అర్థమవుతోంది. ఈ క్రమంలో జమ్ముకశ్మీర్ లో విధులు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UhfEb8
మరో పన్నాగానికి పాక్ కుట్ర .. కశ్మీర్ జవాన్ల సరుకుల్లో విషం కలిపే కుట్ర ?
Related Posts:
వ్యాక్సినేషన్పై కేంద్రం చేసిన ఆ ప్రకటన వట్టి బూటకం... : బెంగాల్ సీఎం మమతా బెనర్జీకోవిడ్ వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రం చేస్తున్న ప్రకటనలు వట్టి బూటకమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ అంటున్నారు. దేశంలో 18 ఏళ్లు నిండిన వారంద… Read More
హైదరాబాద్తోపాటు జిల్లాల్లో భారీ వర్షం: మరో రెండ్రోజులపాటు వర్షాలుహైదరాబాద్: తెలంగాణలో మరో రెండ్రోజులపాటు భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గురువారం, శుక్రవారం తెలంగాణలోని పలు ప్రాంతాల్లో భారీ వర్… Read More
ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షల రద్దుపై నేడు హైకోర్టు నిర్ణయం-సర్కార్ నిర్ణయంపై ఉత్కంఠఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల్ని నిర్వహించాలా వద్దా అనే అంశంపై ఇవాళ హైకోర్టులో కీలక విచారణ జరగబోతోంది. ఇప్పటికే ప్రభత్వం ఈ రెండు పరీక్షల్ని వాయిదా వే… Read More
హైదరాబాద్కు ఈటల రాజేందర్: 4న ఎమ్మెల్యే పదవికి, టీఆర్ఎస్కి రాజీనామా, అప్పుడే బీజేపీలోకిహైదరాబాద్: ఊహించని పరిణామాల నేపథ్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ భారతీయ జనతా పార్టీ తీర్థం పుచ్చుకునేందుకు సిద్ధమయ్యారు. ఇటీవల ఢిల్లీకి పయనమైన రాజేందర్.… Read More
ఆమె నా భర్త ప్రియురాలు కాదు: మెహుల్ చోక్సీ భార్య ప్రీతి చోక్సీ, గాయాలపై ఆవేదనన్యూఢిల్లీ: పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్బీ) స్కామ్ కేసులో నిందితుడు, వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీ తన ప్రియురాలితోపాటు డొమినికాలో అక్కడి పోలీసులకు పట్ట… Read More
0 comments:
Post a Comment