Monday, November 2, 2020

పశువాంఛను తీర్చుకోవడానికి పసికందులే దొరికారా.?ఏపి వరుస ఘటనలపై జనసేనాని ఫైర్.!

అమరావతి/హైదరాబాద్ : ఏపిలో ఆడపిల్లల మీద జరుగుతున్న వరుస అత్యాచారాలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఆడపిల్లల అభ్యున్నతి కోసం ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు తీసుకొస్తున్నా అవి కాగితాలకే పరిమితం అయ్యాయి తప్ప లక్ష్యాలను మాత్రం చేరుకోలేకపోతున్నాయని జనసేన ఆవేదన వ్యక్తం చేస్తోంది. లోకజ్ఞానం తెలియని పసికందుల మీద మానవ మృగాలు అత్యాచారానికి పాల్పడుతుంటే సభ్య

from Oneindia.in - thatsTelugu https://ift.tt/327BIuN

Related Posts:

0 comments:

Post a Comment