హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీపై గుర్తుతెలియని దుండగులు సైబర్ దాడులకు పాల్పడ్డారు. సైబర్ అటాక్ ను గుర్తించిన వెంటనే సంస్థ అప్రమత్తమైంది. భారత్ సహా అమెరికా, రష్యా, బ్రిటన్, బ్రెజిల్ దేశాల్లో తన కార్యకలాపాలను, ఉత్పత్తుల్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది. తను కాదంటే కచ్చితంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3od7KiF
డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్పై సైబర్ దాడి - ఐదు దేశాల్లో స్తంభించిన పని
Related Posts:
ఓటు హక్కు రద్దు..! జనాభా అదుపు కోసం బాబా రామ్ దేవ్ కొత్త సూత్రం..!అలీఘడ్ : పెరుగుతున్న జనాభాకు అడ్డుకట్ట వేయాల్సి ఉందన్నారు యోగా గురువు బాబా రామ్ దేవ్. జనాభాను అదుపు చేయాలంటే కఠిన నిబంధనలు తప్పనిసరి చేయాలని వ్యాఖ్యాన… Read More
విజయవాడకు కేసీఆర్: ఏపీ రాజకీయాల్లో ఫిబ్రవరి నెలకు ప్రాముఖ్యతఆంధ్రప్రదేశ్లో ఫిబ్రవరి నెలకు రాజకీయంగా చాలా ప్రాముఖ్యత ఏర్పడింది. ఇప్పటికే టీఆర్ఎస్తో వైసీపీ అంటకాగుతోందని ఏపీ టీడీపీ నాయకులు విమర్శిస్తున్న నేపథ్… Read More
చంద్రబాబు కోరారు ..రాహుల్ ఓకే అన్నారు : అసలేం జరిగింది : వైసిపి లక్ష్యంగా..రెండు పార్టీలు!ఏపిలో టిడిపి - కాంగ్రెస్ పొత్తు పై క్లారిటీ వచ్చేసింది. ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. తెలంగాణ లో రెండు పార్టీలు కలిసి పోటీ చే… Read More
బళ్లారి ఎమ్మెల్యేల దాడులకు సిద్దరామయ్య, డీకే కారణం, వర్గ రాజకీయాలు, గాలి జనార్దన్ రెడ్డి ఫైర్!బెంగళూరు: బళ్లారి జిల్లాలోని ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. ఒకరి మీద ఒకరు దాడులు చేసుకుంటున్నారు, బళ్లారి జిల్లా ఎమ్మెల్యేల గొడవలకు ముఖ్యకారణ… Read More
పార్టీలకు నిధుల్లో పారదర్శకత ఎక్కడ ? 50శాతం అజ్ఞాత నిధులే..!!న్యూఢిల్లీ/ హైదరాబాద్ : ప్రాంతీయ పార్టీలతో సహా జాతీయ రాజకీయ పార్టీలు నాలుగు రోజులు మనుగడ సాధించాలంటే ముఖ్యంగా కావల్సింది ఆర్ధిక పరిపుష్టి. ఆర్… Read More
0 comments:
Post a Comment