Thursday, October 22, 2020

డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్‌పై సైబర్ దాడి - ఐదు దేశాల్లో స్తంభించిన పని

హైదరాబాద్ కేంద్రంగా పనిచేసే ప్రఖ్యాత ఫార్మా దిగ్గజం దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీపై గుర్తుతెలియని దుండగులు సైబర్ దాడులకు పాల్పడ్డారు. సైబర్ అటాక్ ను గుర్తించిన వెంటనే సంస్థ అప్రమత్తమైంది. భారత్ సహా అమెరికా, రష్యా, బ్రిటన్, బ్రెజిల్ దేశాల్లో తన కార్యకలాపాలను, ఉత్పత్తుల్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు అధికారిక ప్రకటన చేసింది.   తను కాదంటే కచ్చితంగా

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3od7KiF

0 comments:

Post a Comment