Thursday, October 22, 2020

ఇద్దరు ప్రొఫెసర్లపై ఎన్ఐఏ సంచలన చార్జిషీట్.. నేపాల్ మావో అగ్ర నేతతో టచ్..

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా యునైటెడ్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ నేపాల్ అగ్ర నేత సిగ్దల్ అలియాస్ వసంతతో గతంలో టచ్‌లో ఉన్నారని జాతీయ దర్యాప్తు సంస్థ(NIA) తమ చార్జిషీట్‌లో పేర్కొంది. భీమా కోరెగావ్ అల్లర్లకు సంబంధించి ఈ నెల 9న ముంబైలోని స్పెషల్ ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన చార్జిషీట్‌లో ఎన్ఐఏ అధికారులు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3ok0WQ0

Related Posts:

0 comments:

Post a Comment