ప్రతిష్టాత్మక ఇంజనీరింగ్ కాలేజీల్లో ప్రవేశాలకై నిర్వహించే జేఈఈ(జాయింట్ ఎంట్రెన్స్ ఎగ్జామ్) మెయిన్స్ పరీక్షను వచ్చే ఏడాది నుంచి ప్రాంతీయ భాషల్లోనూ నిర్వహించాలని జాయింట్ అడ్మిషన్ బోర్డు(JAB) నిర్ణయించింది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ గురువారం(అక్టోబర్ 22) వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానం(NEP)కి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3jixnux
జేఈఈపై కేంద్రం కీలక నిర్ణయం... ప్రాంతీయ భాషల్లోనూ ఎంట్రెన్స్ టెస్ట్...
Related Posts:
Girl: బాయ్ ఫ్రెండ్ తో గంటలు గంటలు ఫోన్ లో మాట్లాడిన చెల్లెలు, గొంతుకోసి చంపేసిన అన్న !చెన్నై/ పళని: తండ్రి చనిపోవడంతో అన్న ఆ కుటుంబాన్ని నెట్టుకుని వస్తున్నాడు. ఈ కుటుంబ సభ్యుల బాగోగులు తెలుసుకోవడానికి వారి బంధువులు ఆ ఇంటికి వచ్చి వెలుత… Read More
రూ.64 కోట్లు మాయం: అరెస్టయిన వారి ఖాతాలో లేని నగదు.. మరీ ఎక్కడ నగదుతెలుగు అకాడమీ నిధుల గోల్మాల్ వ్యవహారంలో నిధుల లెక్క తేలలేదు. సీసీఎస్ పోలీసులు దర్యాప్తును ముమ్మరం చేశారు. మాజీ డైరెక్టర్ సోమిరెడ్డిని విచారిస్తున్న… Read More
అల్పపీడనం: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు: హైదరాబాద్లో ప్రజల ఇక్కట్లుహైదరాబాద్/అమరావతి: తెలుగు రాష్ట్రాలు వర్షాలు కొనసాగుతున్నాయి. ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయి. సోమవారం కూడా మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయ… Read More
జగన్ ‘మా’ ఎన్నికలకు వస్తారా -కేటీఆర్ ఫ్రెండ్ అవుతారా : ఒళ్లు దగ్గర పెట్టుకో -ప్రకాశ్ రాజ్ సంచలనం..!!"మా" ఎన్నికల్లో అధ్యక్ష బరిలో నిలిచిన ప్రకాశ్ రాజ్ తన స్వరం పెంచారు. ఎన్నికల్లో తన ప్రత్యర్ధి విష్ణు తో పాటుగా ఆయనకు మద్దతిస్తున్న నరేశ్ పైన ఫైర్ అయ్య… Read More
రెబల్ స్టార్: ప్రభుత్వ తీరును తప్పుపట్టిన టీఆర్ఎస్ ఎమ్మెల్యే..స్వపక్షంలో ధిక్కార స్వరం వినిపించే నేతలు కొందరే.. ఏపీలో అయితే రఘురామ హాట్ టాపిక్ అవుతారు. ఇక తెలంగాణలో అలాంటి పరిస్థితి లేదు. కేసీఆర్ను ఎదురించి మాట్… Read More
0 comments:
Post a Comment