హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రం ఆవిర్బవించి ఆరేళ్లు పూర్తవుతున్న సందర్బంగా గులాబీ పార్టీ అమలు చేసిన సంక్షేమ పథకాలు, సీఎం చంద్రశేఖర్ రావు పరిపాలనపై మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ ఎంపీ రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. ఆరు సంవత్సరాలుగా తెలంగాణ ప్రజానీకాన్ని మోసం చేస్తూనే ఉన్నడని, కాదంటే యాదాద్రి నర్సింహాస్వామి కొండమీదకు వచ్చి చంద్రశేఖర్ రావు ప్రామాణం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2AuYHVC
ఆరేళ్లుగా ప్రజలను మోసం చేయడం లేదని యాదాద్రి కొండమీద ప్రమాణం చేస్తరా?కేసీఆర్ కు రేవంత్ రెడ్డి సవాల్..
Related Posts:
అమెరికా వైస్ ప్రెసిడెంట్ నువ్వే..: గెలుపును ముందే చెప్పిన కమలా హారీస్ మేనమామన్యూఢిల్లీ: అమెరికా ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైన భారత సంతతికి చెందిన కమలా హారిస్ గెలుస్తున్నారని తాను ముందే చెప్పానని ఆమె మేనమామ గోపాలన్ బాలచంద్రన్ తెలిప… Read More
ఆ రక్షణ కోల్పోనున్న ట్రంప్ -నిషేధం తప్పదు -ఇప్పటికే హోరాహోరీ యుద్ధంఒక్కసారి పవర్ కోల్పోతే తమ పరిస్థితి ఎలా తయారవుతుందో పొలిటీషియన్లకు బాగా తెలుసు కాబట్టే పీఠం నుంచి దిగిపోడానికి విలవిల్లాడిపోతారు. ఈ విషయంలో ప్రస్తుత అ… Read More
Bihar Elections Exit Polls 2020: ఎన్డీఏకు మెజార్టీ సీట్లు.. దైనిక్ భాస్కర్..ఈటీజీ బీహర్ మాత్రంబీహర్ అసెంబ్లీ ఎన్నికల్లో మహగడ్ బందన్ విజయం సాధిస్తోందని అంచనాలు వస్తోన్నాయి. అన్నీ పోల్స్ ఇదేవిధంగా లెక్కగట్టాయి. ఈటీజీ బీహర్ కూటమి 120 సీట్లు గెలుచు… Read More
నితీష్పై మొహం మొత్తినట్టే..మోడీ మంత్రమూ పనిచేయనట్టే: బిహారీల్లో రాజకీయ చైతన్యం: 63 శాతంపాట్నా: బిహార్లో ఈ సారి ప్రభుత్వం మారడం ఖాయంగా కనిపిస్తోంది. తేజస్వి యాదవ్ సారథ్యంలోని రాష్ట్రీయ జనతాదళ్ కూటమి వైపే గాలి బలంగా వీచినట్టు స్పష్టమౌతోంద… Read More
నితీష్కు ఎర్త్: వలస కార్మికుల ఎఫెక్ట్: నో డౌట్: వందల కిలోమీటర్లు నడిపించినందుకు ఫలితం?పాట్నా: బిహార్లో నితీష్ కుమార్ ప్రభుత్వం ఈ సారి అధికారంలోకి రాకపోవచ్చంటూ మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. దానికి గల… Read More
0 comments:
Post a Comment