న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రాణాంతక కరోనా వైరస్ తీవ్రత మళ్లీ పెరుగుదల బాట పట్టినట్టు కనిపిస్తోంది. పండుగల సీజన్లో భయపడినంతగా కొత్త కేసులు నమోదు కానప్పటికీ.. దాని తరువాత కేసులు పైపైకి ఎగబాకడం ప్రారంభించాయి. చాలా రాష్ట్రాల్లో చోటు చేసుకుంటోన్న వాతావరణ మార్పులు కూడా దీనికి తోడైనట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. రోజువారీ కేసుల్లో తాజాగా నమోదవుతోన్న పెరుగుదల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3foz2OI
తగ్గుతూ..పెరుగుతూ: దేశంలో లక్షా 35 వేలకు చేరువగా మరణాలు: కరోనా మళ్లీ పడగ విప్పుతోందా?
Related Posts:
నిజాం నిరంకుశ పాలనకు ఎదురొడ్డిన పోరుగడ్డ పరకాల... నాటి నెత్తుటి చరిత్రకు 72 ఏళ్ళుతెలంగాణాలో నిజాం నిరంకుశ పరిపాలనకు నిదర్శనంగా పరకాలలో నాడు జరిగిన దారుణ మారణ కాండ నిలుస్తుంది. భూమి కోసం, భుక్తి కోసం, బానిస బ్రతుకుల నుండి విముక్తి క… Read More
జనసేన నేత అభిమానం .. పవన్ పుట్టిన రోజున సాగరతీరంలో జనసేనాని సైకత శిల్పంజనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకొని పవన్ అభిమానులు రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున పుట్టినరోజు వేడుకలు నిర్వహ… Read More
ప్రపంచంలోనే అతిపెద్ద ఉపాధి కల్పన - ఇక పట్టణాల్లోనూ ఉపాధి హామీ చట్టం - అమలు దిశగా కేంద్రంకరోనా మహమ్మారి దెబ్బకు దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దేశ స్థూల జాతీయోత్పత్తి (జీడీపీ) మైనస్ 23.9 శాతానికి పడిపోయిందని. గడి… Read More
టాలీవుడ్లో డ్రగ్స్... మాధవీలత ఆరోపణలపై ఎక్సైజ్ శాఖ రియాక్షన్...బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణం కేసులో డ్రగ్స్ లింకులు వెలుగుచూస్తున్న నేపథ్యంలో ఇటీవల నటి మాధవీలత పలు షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసి… Read More
పీఎం కేర్స్ ఫండ్కు 5 రోజుల్లో రూ. 3076 కోట్లు: వారి పేర్లు చెప్పాలంటూ చిదంబరం డిమాండ్న్యూఢిల్లీ: దేశంలో కరోనా కట్టడి కోసం ఏర్పాటు చేసిన పీఎం కేర్స్ ఫండ్కు మొదటి ఐదు రోజుల్లోనే రూ. 3076 కోట్లు భారత్ తోపాటు విదేశాల నుంచి విరాళాలుగా వచ్చ… Read More
0 comments:
Post a Comment