పాట్నా: ఆర్జేడీ అధినేత, బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూప్రసాద్ యాదవ్ గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం క్షీణించినట్లు వైద్యులు చెబుతున్నారు. నవంబర్ 10న బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్న నేపథ్యంలో లాలూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని వెల్లడించారు. లాలూ ప్రసాద్ను వెంటాడుతోన్న దుమ్కా ట్రెజరీ కేసు: జైలు జీవితమే: అనారోగ్యంలోనూ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Ub3imK
క్షీణించిన లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం: బీహార్ ఫలితాల ఒత్తిడే కారణమట!
Related Posts:
కొత్తగా జమ్మూ కాశ్మీర్, లడఖ్: అధికారిక భారతదేశ చిత్రపటాలు ఇవే..న్యూఢిల్లీ: జమ్మూకాశ్మీర్ రాష్ట్రం రెండు కేంద్ర ప్రాంతాలుగా విడిపోయిన విషయం తెలిసిందే. అక్టోబర్ 31 నుంచి జమ్మూకాశ్మీర్, లడఖ్ ప్రాంతాలు రెండు కేంద్రపాల… Read More
భారతీయులు, ఆఫ్ఘన్లు లక్ష్యంగా ఉగ్రదాడులకు ఛాన్స్: అమెరికా వార్నింగ్.. !వాషింగ్టన్: ప్రపంచవ్యాప్తంగా భారతీయులు, ఆఫ్ఘనిస్తానీయులను లక్ష్యంగా చేసుకుని లష్కరె తొయిబా, జైషె మహమ్మద్ ఉగ్రవాద సంస్థలకు చెందిన ఆత్మాహూతి దళ సభ్యులు … Read More
కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు.. బార్ అసోసియేషన్లకు కూడా...ఢిల్లీ తీస్ హజారీ కోర్టు వద్ద లాయర్లు, పోలీసుల మధ్య ఘర్షణకు సంబంధించి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఘటనను సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. పోలీసులు,… Read More
శివసేనకు ఎన్సీపీ జై కొట్టేనా.. సీఎం కుర్చీ బీజేపీ చేజారేనా?ముంబై : మహారాష్ట్ర రాజకీయ చదరంగం మరింత రసవత్తరంగా మారింది. ప్రభుత్వ ఏర్పాటులో సగం.. సీఎం కుర్చీలో మరో సగం పొత్తంటూ శివసేన పెట్టిన లాజిక్కు వర్కవుట్ కా… Read More
TSRTC STRIKE:యూనియన్ నేతల మాయ నుంచి బయటపడండి, కార్మికులకు మంత్రి గంగుల పిలుపుఆర్టీసీ కార్మికులు యూనియన్ మాయా నుంచి బయటకు రావాలని మంత్రి గంగుల కమలాకర్ కోరారు. యూనియన్ నేతల ఉచ్చులో పడి జీవితాలను నాశనం చేసుకొవద్దని సూచించారు. సీఎం… Read More
0 comments:
Post a Comment