హైదరాబాద్: ఇటీవలి కాలంలో క్రికెట్ దిగ్గజ ఆటగాళ్లు తమ ఫేవరేట్ జట్లను ప్రకటించడం సాధారణం అయింది. అత్యుత్తమ క్రికెటర్లను ఎంపిక చేసి తన డ్రీమ్ జట్టును ప్రకటిస్తున్నారు. ప్రపంచకప్, ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీల ముందు, తర్వాత దిగ్గజాలు ఫేవరేట్ జట్లను ప్రకటిస్తారు. ఐపీఎల్ 2020 తుది దశకు చేరుకుంది. మంగళవారం జరిగే ఫైనల్ మ్యాచ్లో డిఫెండింగ్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/35auGYg
IPL 2020:టామ్ మూడీ బెస్ట్ ఎలెవెన్ జట్టు: కోహ్లీకి దక్కని చోటు
Related Posts:
మున్సిపల్ కమిషనర్ సహా నలుగురి దుర్మరణం : ముగ్గురి పరిస్థితి విషమంఎన్నికల విధులకు వెళ్లి వస్తూ అధికారిక విధుల్లోనే ఉన్న నలుగురు మృత్యువాత పడ్డారు. అనంతపురం జిల్లా కణేకల్లు మండలం నల్లంపల్లి-వీరాపురం గ్రామాల మధ్య బ… Read More
కొండాకోనల్లో వైభవంగా పెద్దగట్టు జాతర .... మేడారం తరువాత అతిపెద్ద జాతరకొండా కోనల్లో వెలసిన ఓ లింగా శంభు లింగా.. అంటూ పెద్దగట్టు జాతరలో జనం చిందేస్తుంటే గొల్లగట్టు గొంతు కలిపి పరవశించిపోతుంది. లింగమంతుల జాతర వైభవంగా … Read More
కుక్క తోక వంకర తీరుగా పాకిస్థాన్.. పంజాబ్ లో హై అలర్ట్ఢిల్లీ : కుక్క తోక వంకర అన్నట్లుగా పాకిస్థాన్ బుద్ధి మారడం లేదు. భారత్ దాడితో అడుగు వెనక్కి వేయాల్సింది పోయి మళ్లీ కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మంగళ… Read More
వైసిపి అధికారంలోకి వస్తే రాజధాని ఎక్కడ : మేనిఫెస్టోలో అమరావతి పై : వైసిపి స్పష్టీకరణ..!వైసిపి అధికారంలోకి వస్తే ఏపి రాజధాని ఎక్కడ. అమరావతి రాజధానిగా ఉండదా. జరుగుతున్న ప్రచారానికి వైసిపి ఇస్తున్న సమాధానం ఏంటి. ఎన్నికల సమయంలో… Read More
వీఆర్వోలకు లంచం ఇవ్వాలని రైతుల భిక్షాటన.. భూపాలపల్లి ఘటన మరువకముందే మరో అవినీతి భాగోతంతెలంగాణ సర్కార్ రైతులకు పెట్టుబడి సాయం అందిస్తున్న నేపథ్యంలో తాతల కాలం నుండి సాగుచేస్తున్న భూములకు పట్టాదారు పాసు పుస్తకాలు లేని రైతులు వీఆర్వో ల చుట్… Read More
0 comments:
Post a Comment