రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఇంకా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి . అమరావతి గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలతో రాజధాని అమరావతి ప్రాంతం మార్మోగుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36t1E3u
రాజధాని అమరావతి కోసం కృష్ణా నదిలో జలదీక్ష..నల్ల బెలూన్లతో నిరసన
Related Posts:
చంద్రయాన్ 2: విక్రమ్ ల్యాండర్పై ఇస్రో తాజా ప్రకటన ఇదేన్యూఢిల్లీ: చంద్రయాన్ 2కు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో) తాజాగా మరో ప్రకటన చేసింది. ఇప్పటికే చంద్రయాన్ 2లో కీలకమైన విక్రమ్ ల్యాండర్ హార… Read More
గంజాయి వినియోగంలో ఢిల్లీ టాప్...గ్రాము ధర ఎంతో తెలుసా..?న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎన్నో ఘటనలకు వేదికగా నిలుస్తోంది. రాజకీయ వేడి, అధికారం, దీంతో పాటు ఎన్నో అంశాల్లో ఢిల్లీ ముందువరసలో ఉంటుంది. ఇక తాజాగా … Read More
ఇంటిని చక్కదిద్దుకున్న కేటీఆర్.. ఇంతకు ఏం చేశారంటే..!హైదరాబాద్ : రాష్ట్ర మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఇంటిని చక్కబెట్టుకున్నారు. తన నివాసంలో స్వయంగా పరిసరాలను శుభ్రం చేస… Read More
కలకలం: ఈడీ వలలో కాంగ్రెస్ ట్రబుల్ షూటర్ కుమార్తె: సమన్లు జారీ!బెంగళూరు: కర్ణాటక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి డీకే శివకుమార్ మరిన్ని ఇబ్బందులను ఎదుర్కోబోతున్నారు. మనీ ల్యాండరింగ్ కేసులో ఎన్ ఫోర్స్ మెంట్ … Read More
పల్నాడులో 144 సెక్షన్.. అనుమతులు లేవు : ఒకే కుటుంబానికి చెందిన ఎస్సీల మధ్య గొడవ..డీజీపీ !!పల్నాడు లో హోరెత్తుతున్న రాజకీయాలు..ఛలో ఆత్మకూరు పిలుపుల నేపథ్యంలో పోలీసు శాఖ అప్రమత్తమైంది. పల్నాడులో శాంతి భద్రతలకు విఘాతం కలగకుండా అన్ని చర్యలు తీస… Read More
0 comments:
Post a Comment