Tuesday, January 28, 2020

రాజధాని అమరావతి కోసం కృష్ణా నదిలో జలదీక్ష..నల్ల బెలూన్లతో నిరసన

రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఇంకా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి . అమరావతి గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలతో రాజధాని అమరావతి ప్రాంతం మార్మోగుతుంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36t1E3u

0 comments:

Post a Comment