రాజధాని అమరావతి తరలింపుకు నిరసనగా అమరావతి జేఏసీ ఆధ్వర్యంలో ఇంకా రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. రాజధాని రైతులకు మద్దతుగా పలు ప్రాంతాల్లో సైతం నిరసనలు, రిలే దీక్షలు కొనసాగుతున్నాయి . అమరావతి గ్రామాల్లోనూ ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి.ఏపి రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రైతులు చేస్తున్న ఆందోళనలతో రాజధాని అమరావతి ప్రాంతం మార్మోగుతుంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36t1E3u
రాజధాని అమరావతి కోసం కృష్ణా నదిలో జలదీక్ష..నల్ల బెలూన్లతో నిరసన
Related Posts:
బెంగాల్లో భారీగా పోలింగ్- బీజేపీపై టీఎంసీ ఈవీఎంలు ట్యాంపరింగ్ ఆరోపణలుపశ్చిమబెంగాల్లోని ఐదు జిల్లాల్లో తొలిదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జోరుగా సాగుతోంది. ఉదయం 7 గంటలకు మొదలైన పోలింగ్లో మహిళా ఓటర్లు భారీ ఎత్తున పోలింగ్ క… Read More
బెంగాల్ ఎన్నికల వేళ మోడీ బంగ్లా గుళ్ల సందర్శన- ఇక్కడ ఓట్ల కోసం అక్కడ హంగామా ?మన ప్రధాని నరేంద్రమోడీకి దేవాలయాల సందర్శనలు కొత్త కాకపోయినా తాజాగా బంగ్లాదేశ్ పర్యటనలో ఆలయాల సందర్శన మాత్రం తీవ్ర చర్చనీయాంశమవుతోంది. దీనికి కారణం పశ్… Read More
భీమవరంలో పురోహిత క్రికెట్ లీగ్ .. ఫైనల్ పోరు నేడే .. ఫోర్లు , సిక్సర్ లతో అదరగొడుతున్న అయ్యగావారంతా పురోహితులు.. అయితే ఏం... ఎందులోనూ తక్కువ కాదని తేల్చి చెప్పడానికి క్రీడామైదానంలోకి దిగారు. క్రికెట్ బ్యాట్ పట్టుకొని రఫ్ఫాడించేశారు . పోర్లు , … Read More
CD scandal: సీడీ సుందరి ఆడియో లీక్, డీకేశీ పేరుతో కలకలం, రాసలీలలు, గ్రాఫిక్స్, ట్విస్ట్ !బెంగళూరు: కర్ణాటక మాజీ మంత్రి రమేష్ జారకిహోళి రాసలీలల కేసులో మరో ట్విస్ట్ తెరమీదకు రావడంతో సెక్స్ స్కాండిల్ సీడీ గర్ల్ కేసుకు రాజకీయ రంగు అంటుకుంది. స… Read More
తెలంగాణాలో కొత్తగా 495 కరోనా కేసులు .. రికవరీల కంటే కొత్త కేసుల నమోదే అధికంతగ్గినట్టే తగ్గి తెలంగాణా రాష్ట్రంలో మళ్లీ కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. భారతదేశంలో ప్రమాదకరంగా విజృంభిస్తున్న కరోనా సెకండ్ వేవ్ లో భాగంగా తె… Read More
0 comments:
Post a Comment