హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేత, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సీఎం కేసీఆర్ కుటుంబమే లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మంత్రి కేటీఆర్ పశువులకంటే హీనంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే మండిపడ్డ ఆయన.. కేసీఆర్ కుటుంబం జైలుకు వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని వ్యాఖ్యానించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/313LpIQ
Tuesday, January 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment