Tuesday, January 28, 2020

వైఎస్సార్‌కు జగన్ వెన్నుపోటు.. మండలి రద్దుపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు

మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించిన వికేంద్రీకరణ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపిన కారణంగా ఏకంగా శాసన మండలినే రద్దు చేసిన సీఎం జగన్ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా తప్పుపట్టింది. మూడు రాజధానుల విషయంలోగానీ, మండలి రద్దుపైగానీ వైసీపీ చెబుతోన్న కారణాలు అర్థంలేనివని, జగన్‌వి ముమ్మాటికీ పిచ్చి తుగ్లక్ చర్యలేనని మండిపడింది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UfqD87

0 comments:

Post a Comment